టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి సీబీఐ నోటీసులు

టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు సంబంధించిన కీలక పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కరూర్‌లో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీబీఐ అధికారులు విజయ్‌కు…

అధికమాసంలో పూజలు చేయకూడదా… ఈ ఏడాది అధికమాసం ఎప్పుడు వచ్చిందో తెలుసా?

సనాతన ధర్మంలో అధికమాసాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. శుభకార్యాలు చేయరాదని మాత్రమే గుర్తుంచుకుని, ఇది అశుభమని భావించడం పెద్ద అపోహ. నిజానికి అధికమాసం అత్యంత పవిత్రమైన…

కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ షర్మిల ఫైర్‌… ఆశచూపి దోచుకుంటున్నారు

ఏపీ కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హామీలు ఘనంగా ఇచ్చి అమలులో మాత్రం ఘరానా మోసం…

భోగాపురం జగన్‌ విజన్‌…టీడీపీ క్రెడిట్‌ కొట్టేసే ప్లాన్‌

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి విజన్ ఫలితమని, ఆ ప్రాజెక్టు క్రెడిట్‌ను దొంగిలించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ…

2026లోనూ ఇదే దూకుడు ఉండాలి… విద్యుత్‌ చార్జీలపై గుడ్‌న్యూస్‌

సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 14వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం రాష్ట్రాభివృద్ధిపై కీలక దిశానిర్దేశం చేసింది. గత ఏడాది పెట్టుబడుల…

పిట్టకథలు మాకెందుకు చెప్పండి…రైతు సమస్యలు పట్టించుకోండి

విజయనగరం జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విజయనగరం జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాస రావు తీవ్ర స్థాయిలో…

బాబుపై రోజా ఫైర్‌…పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు?

వైసీపీ మాజీ మంత్రి ఆర్.కె. రోజా మరోసారి రాజకీయ వేదికపై ఘాటు వ్యాఖ్యలతో సంచలనం రేపారు. చంద్రబాబు నాయుడు రాయలసీమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు…

ఇంట్లో తరచుగా గొడవలు రావడానికి వాస్తు ఇలా ఉండటమే కారణమా?

ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయంటే కారణం మాటలు, మనస్తత్వాలకే పరిమితం కాదు, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని శక్తుల అసమతుల్యత కూడా ఒక ప్రధాన కారణమై ఉండొచ్చు.…

ఇక్కడ హనుమయ్య తొకకు వెన్న ఎందుకు పూస్తారో తెలుసా?

సుచీంద్రం క్షేత్రం శ్రీరామభక్త హనుమంతుని అపూర్వ మహిమను తెలియజేసే అరుదైన దివ్యస్థలం. తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తైన మహావీర హనుమ…

ఈశాన్య భారతాన్ని వణికిస్తున్న భూకంపాలు

ఈశాన్య భారతాన్ని వరుస భూకంపాలు వణికించాయి. గంటల వ్యవధిలో త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ…