గిల్‌ శుభారంభం ఇస్తాడా?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ కోసం జట్టును ప్రకటించింది. అక్టోబర్‌ 19న పర్థ్‌లో ప్రారంభం కానుంది.…

Live: వైఎస్‌ జగన్‌ చలో నర్సీపట్నం… అడుగడుగున జననీరాజనం

మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేయకూడదనే ఉద్దేశంతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చలో నర్సీపట్నం పేరుతో యాత్రను చేపట్టారు. ఈ యాత్ర ప్రారంభం కాగానే భారీ…

అమెరికాకు భారీ దెబ్బ… భారత్‌కు యూకే యూనివర్శిటీలు

ప్రపంచంలో ప్రసిద్దిగాంచిన యూనివర్శిటి ఏది అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఆక్సఫర్డ్‌ అని. ఇది ఇంగ్లాండ్‌ దేశంలో ఉంది. ఆక్స్‌ఫర్డ్‌తో పాటు కేంబ్రిడ్జ్‌, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌…

తిరుమలలో భారీ వర్షం…తడిసిముద్దైన భక్తజనం

తిరుమలలో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఈ…

రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్‌ జేఏసీ కీలక సమావేశం…13న శాంతిర్యాలి

ఈరోజు రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్‌ జేఏసీ కోర్ కమిటీ సమావేశం ఆల్వాల్‌లోని సత్య అపార్ట్మెంట్స్‌లో జరిగింది. సమావేశంలో రాబోయే అక్టోబర్ 13, 2025 (సోమవారం) న…

హాలీడేస్‌ తరువాత చైనాలో ట్రాఫిక్‌ ఎలా ఉంటుందో తెలుసా?

ఎక్కడైనా సరే లాంగ్‌టర్మ్‌ హాలిడేస్‌ ఉంటే మూటాముల్లు సర్ధుకొని సొంత ఊర్లకు పయనమౌతాం. గ్రామాల నుంచి వచ్చిన వాళ్లేతే హాయిగా నాలుగురోజులు మంచిగాలిని, చల్లటి గాలిని, మానసిక…

అంతకంతకు పెరుగుతున్న దగ్గు సిరప్‌ మరణాలు

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎనిమిదేళ్ల లోపు కనీసం 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ పిల్లలు తీసుకున్న ‘కొల్డ్రిఫ్‌’…

Google CEO కీలక వ్యాఖ్యలు- గూగుల్‌ నుంచి ఐదుగురు శాస్త్రవేత్తలకు నోబెల్‌

భౌతికశాస్త్ర ప్రపంచంలో మరో గర్వకారణ ఘట్టం చోటుచేసుకుంది. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని గెలుచుకున్న ముగ్గురు శాస్త్రవేత్తల్లో ఇద్దరు గూగుల్‌ సంస్థకు చెందిన క్వాంటం…

మహాత్మాగాంధీకి నోబెల్‌ రాకపోవడానికి అసలు కారణమేంటి?

నోబెల్‌ పురస్కారాల జాబితాలో ప్రతి సంవత్సరం కొత్త పేర్లు వెలుగులోకి వస్తుంటాయి. కానీ ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహాత్మాగాంధీ పేరు మాత్రం ఎప్పటికీ అందులో…