బీహార్‌ అసెంబ్లీకి రెబల్స్‌ బెడద… మంతనాలు ఫలిస్తాయా?

బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలు సీట్ల సర్దుబాటు వ్యవహారంలో మునిగిపోయాయి. ఈసారి ఎలాగైనా గెలిచి బీహార్‌లో మళ్లీ పాగా వేయాలని ఆర్జేడి తహతహలాడుతోంది. మహాగఠ్‌బంధన్‌లో…

ఎంపీగారు రాజీవ్‌ రహదారి విస్తరణ సమస్యలు తీర్చండి

రాజీవ్‌ రహదారి విస్తరణపై ఆందోళన వ్యక్తం చేస్తూ జేఏసీ ప్రతినిధులు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు ఆయనకు పలు…

ట్రంప్‌ టారీఫ్‌ ముచ్చట్లు

అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్‌ ప్రతి అంశాన్ని ఆర్థికవిషయాలతో ముడిపెడుతున్నాడు. ప్రపంచదేశాలపై టారిఫ్‌లు విధిస్తూ ఘనత సాధించినట్టుగా చెప్పుకుంటున్నాడు. ట్రంప్‌ టారీఫ్‌ల కారణంగా…

కాన్పూర్‌లో భారీ పేలుడు… భయాందోళనలో ప్రజలు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో మరోసారి భయాందోళనకు గురిచేసే ఘటన చోటుచేసుకుంది. స్థానిక మార్కజ్ మసీదు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో ఐదుగురికి పైగా…

ఆర్మీ అధికారులతో షా సమావేశం

గురువారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జమ్మూ కశ్మీర్‌పై కీలక భద్రతా సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్…

ఇచ్చిన మాట ఎలా నిలుపుకోవాలి…ఆదిశంకరుడి కథే నిదర్శనం

ఆదిశంకరులు గృహస్తాశ్రమం నుంచి బాల్యంలో సన్యాసాశ్రమానికి చేరాడు. సన్యాసం స్వీకరించి తన అనుకున్నవారందర్నీ త్యజించి సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తం చేసేందుకు బయలుదేరి వెళ్లే సమయంలో కన్న తల్లికి…

నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

ముంబై మహానగర ప్రాంతానికి నూతన ఊపిరి అందించబోతున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్ట్‌ తొలి దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవీ…

మృత్యుశకటాలుగా మారుతున్న బాణసంచా కేంద్రాలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు…

భారత్‌తో యూకే సరికొత్త మైత్రి

యూకే ప్రధాని కియర్‌ స్టార్మర్‌ భారత పర్యటనకు వచ్చారు. ఈరోజు ఉదయం ఆయన ముంబైలోని చత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యారు. అయితే, ఆయనతో పాటు 125…