దావోస్ నుంచి AP సీఎం చంద్రబాబు నాయుడు తిరుగు ప్రయాణమయ్యారు…

నాలుగు రోజుల దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. రేపు ఉదయం 8.25 గంటలకు ఆయన హైదరాబాద్‌కు…

కోటప్పకొండ – కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

•రూ. 3.9 కోట్ల పంచాయితీరాజ్ నిధులతో రోడ్డు నిర్మాణం•శివరాత్రిలోపు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి•గిరిప్రదక్షణ మార్గం నమూనా లే అవుట్ పరిశీలన•కోటప్పకొండ జింకలపార్క్…

కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

•కోటయ్యస్వామి పాదాభిషేక సేవలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి•శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూపానికి అష్టోత్తర అర్చనలు•గురుబల ప్రాప్తి కలగాలంటూ ఆశీర్వదించిన అర్చక స్వాములు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

కోటప్పకొండలో పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక పూజలు

కోటప్పకొండ మరోసారి రాజకీయ–ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం పల్నాడు జిల్లా కోటప్పకొండలో పర్యటించి త్రికోటేశ్వర స్వామివారిని…

దావోస్ లో సీఎం చంద్రబాబు తో లక్ష్మి మిట్టల్ భేటీ…

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత స్టీల్ దిగ్గజం అర్సెల్లార్…

పెడన నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

బుధవారం పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండల పరిధిలోని పెదచందాల గ్రామానికి చెందిన శ్రీ చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించారు. గత ఏడాది జులైలో దిగమర్రు…

వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? జగన్‌ వ్యూహం ఏంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక దశ మొదలైనట్టే కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యే అంశం ఇప్పుడు సాధారణ విమర్శ స్థాయిని దాటి,…

దావోస్‌లో టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో…

పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా – పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో విస్తృత అవకాశాలు

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో…

వైఎస్ఆర్ సీపీ వేదికపై ‘యువ’ కళ … ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రదీప్ నాయుడు, సిరమ్మ దంపతులు

విజయనగరం పూల్‌బాగ్ రోడ్డులో జగన్నాథ్ ఫంక్షన్ హాల్‌ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశంతో కోలాహలంగా మారింది. ఈ సమావేశంలో ఉమ్మడి విజయనగరం…