కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక పరిశీలన

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పునరుద్ధరించాలని సంకల్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. మంత్రులు, నీటి పారుదల…

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధం – సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

“లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసే పరిస్థితి లేదు. వదిలేస్తే ఒక భారం. పునర్నిర్మిస్తే మరొక భారం. అన్ని విషయాలపై చర్చలు చేసి, ప్రాజెక్టును…

తెలంగాణలో 40 లక్షల రైతులకు రూ. 2,200 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు 40 లక్షల రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ప్రజాపాలన…

అదిరిపోయే న్యూస్ః ఎండల్లో చల్లని వార్త

నిప్పులు కురిపిస్తున్న భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. గత కొన్ని రోజులుగా 44 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు,…

రాజకీయాల్లో రేర్‌ సీన్‌… నారాలోకేష్‌, వైఎస్‌ జగన్‌ ఏం చేశారో తెలుసా?

రాజకీయం అంటేనే నిత్యం విమర్శలు, ప్రతివిమర్శలు.. ప్రత్యర్థులపై విరుచుకుపడటమే అనుకునే వారికి, ఆంధ్రప్రదేశ్ నేతలు నేడు (ఏప్రిల్ 19, 2026) ఒక కొత్త పాఠాన్ని నేర్పారు. సిద్ధాంతాలు…

ఆపరేషన్ వజ్రప్రహార్”లో “కార్డన్ అండ్ సెర్చ్“200 ప్ర‌దేశాల‌లో 250 మందిని ఆక‌స్మికంగా సెర్చ్

ఏపీ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్ ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఉత్తర్వుల మేరకు విజ‌య‌న‌గ‌రం…

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఉచిత ప్రయాణం… ట్రాఫిక్‌ సమస్యా…ఎన్నికల స్ట్రాటజీనా?

హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. నగరంలో అత్యంత ఆదరణ పొందిన ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని…

ఏపీలో 2వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో సరికొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా ఏపీ స్టేట్ ల్యాండ్ అలాట్‌మెంట్ కమిటీ (SLAC) ఏకంగా రూ. 2036.59 కోట్ల పెట్టుబడులకు…

మాడు పగలకొడుతున్న ఎండలు…రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

తెలంగాణవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ గరిష్ట ఉష్ణోగ్రతలను రికార్డు స్థాయిలో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌కు చేర్చడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గత…

క్వాంటం వ్యాలీగా అమరావతి

భారతదేశ సాంకేతిక చరిత్రలో ఏప్రిల్ 2026 ఒక చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ‘అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ (AQRF) ప్రారంభం కావడంతో,…