తీర ప్రాంత అడవుల రక్షణ… ఆక్రమణల నిరోధంపై దృష్టి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తీర ప్రాంత అడవుల రక్షణ.. ఆక్రమణల నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు…

ఐడీఏపై కాంగ్రెస్‌కు ప్రేమెందుకు – బీజేపీ ఎమ్మెల్యే

ఐడీఏ బొల్లారం అంశంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐడీఏ బొల్లారం దేశంలోనే అత్యంత కాలుష్యంతో కూడిన…

టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి సీబీఐ నోటీసులు

టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు సంబంధించిన కీలక పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కరూర్‌లో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీబీఐ అధికారులు విజయ్‌కు…

కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ షర్మిల ఫైర్‌… ఆశచూపి దోచుకుంటున్నారు

ఏపీ కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హామీలు ఘనంగా ఇచ్చి అమలులో మాత్రం ఘరానా మోసం…

భోగాపురం జగన్‌ విజన్‌…టీడీపీ క్రెడిట్‌ కొట్టేసే ప్లాన్‌

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి విజన్ ఫలితమని, ఆ ప్రాజెక్టు క్రెడిట్‌ను దొంగిలించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ…

2026లోనూ ఇదే దూకుడు ఉండాలి… విద్యుత్‌ చార్జీలపై గుడ్‌న్యూస్‌

సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 14వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం రాష్ట్రాభివృద్ధిపై కీలక దిశానిర్దేశం చేసింది. గత ఏడాది పెట్టుబడుల…

పిట్టకథలు మాకెందుకు చెప్పండి…రైతు సమస్యలు పట్టించుకోండి

విజయనగరం జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విజయనగరం జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాస రావు తీవ్ర స్థాయిలో…

బాబుపై రోజా ఫైర్‌…పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు?

వైసీపీ మాజీ మంత్రి ఆర్.కె. రోజా మరోసారి రాజకీయ వేదికపై ఘాటు వ్యాఖ్యలతో సంచలనం రేపారు. చంద్రబాబు నాయుడు రాయలసీమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు…

ఈశాన్య భారతాన్ని వణికిస్తున్న భూకంపాలు

ఈశాన్య భారతాన్ని వరుస భూకంపాలు వణికించాయి. గంటల వ్యవధిలో త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ…

సోనియాగాంధీకి అస్వస్థత

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెను ఢిల్లీలోని ప్రముఖ సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె…