సోనియాగాంధీకి అస్వస్థత

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెను ఢిల్లీలోని ప్రముఖ సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె…

సంక్రాంతి సెలవులు వచ్చేశాయ్‌

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు దీర్ఘ విరామం లభించింది. 2026 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా సంక్రాంతి సెలవులను ప్రకటించడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ…

పైరసీ మీద టాలీవుడ్ ఉక్కుపాదం…

సినీ పరిశ్రమకు ఆదాయం లీక్ అయ్యేందుకు ప్రధాన కారణం డిజిటల్ పైరసీ. థియేటర్లలో సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే అక్రమ వెబ్‌సైట్లు లింకులు విడుదల చేయడం వల్ల…

ఇరుసుమండ బ్లో అవుట్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదు – పవన్ కళ్యాణ్

ఇరుసుమండ బ్లో అవుట్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదు అని డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, రాజోలు ఎమ్మెల్యేకి సూచించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…

నెర‌వేరిన ఉత్త‌రాంద్ర వాసుల చిరకాల వాంఛ‌…

*అల్లూరీ సీతారామరాజు భోగాపురం ఇంటర్నేష‌న‌ల్ ఏర్ పోర్ట్ ప్రారంభం*ఢిల్లీ నుండి నేరుగా భోగాపురం కు ఆ శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు విమానం లో రాక ఉత్త‌రాంద్రు…

ప్రజల మధ్యే నూతన సంవత్సరం మజ్జి శ్రీనివాసరావు , ప్రదీప్ నాయుడు సిరమ్మ

విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో మిన్నంటిన నూతన సంవత్సర సంబరాలు… వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు… కొత్త ఉత్సాహం, ఆశయాల మధ్య విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయం…

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

•ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.…