జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని ప్రారంభించారు…

•సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. •పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు…

దేశ వ్యాప్తంగా 2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు జరుగుతాయి – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

నిన్న దిల్లీలో కేంద్రమంత్రులను కలిసిన అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా తో ఇష్టాగోష్టి నిర్వహించారు… అయన ఏమి మాట్లాడారంటే: ‘‘ఎన్టీఆర్‌ జాతీయ నాయకుడు.. అమీర్‌పేటలో…

వైసీపీ అనేది ఒక పెద్ద డ్రామా కంపెనీ

•బాబాయ్ హత్య దగ్గర నుంచి ఆ పార్టీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు•ఇప్పుడు కల్తీ నెయ్యిపైనా అదే దారి•నెయ్యి కల్తీ నిజమేనని సిట్ చెప్పినా… సుబ్బారెడ్డి ఒప్పుకున్నా రోడ్డెక్కి…

16 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలి – MLC నాగబాబు

16 ఏళ్ల లోపు చిన్నారులు సోషల్ మీడియా, సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. గతంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు…

తెలంగాణ మున్సిపల్ విజయంపై ప్రియాంక గాంధీ అభినందనలు… రేవంత్ రెడ్డితో ఢిల్లీలో భేటీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా లోక్‌సభ సభ్యురాలు మరియు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి…

తెలంగాణ అదనపు ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

వానాకాలం పంట‌కు (2025-26 సీజ‌న్‌) సంబంధించి తెలంగాణలో అద‌నంగా సేక‌రించిన 18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తీసుకోవాల‌ని కేంద్ర ఆహార,…

బడ్జెట్ సమావేశాల్లో పవన్ కళ్యాణ్…

రైతుల సంక్షేమం పట్ల ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో పనిచేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రసంగం…

పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు – పవన్ కళ్యాణ్

•గత పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తిరుమలలో అపచారాలు జరిగేవి కాదు•గతంలో జరిగిన తప్పులు పునరావృతం కారాదు పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు…

ఢిల్లీ లో ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విశేషాలు…

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ఈసా – మూసీ న‌దుల సంగ‌మ స్థ‌లిలో ప్ర‌పంచ‌స్థాయి విద్యా సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక‌, ప‌ర్యావ‌ర‌ణ కేంద్రంగా నిర్మించ‌నున్నగాంధీ సరోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న…

పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ…

తెలంగాణ‌లో రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్‌కు స‌మీపంలో నిర్మించ‌నున్న మామునూరు విమానాశ్రయాన్ని అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మించాల‌ని పౌర విమాన‌యాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి…