పిఠాపురం ప్రజల మధ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

•సంక్రాంతి సంబరాల ప్రారంభోత్సవం అనంతరం పట్టణంలో క్షేత్ర స్థాయి పర్యటన•పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి•ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ ముందుకు సాగిన ఉప ముఖ్యమంత్రి…

ఇంటర్‌ కాలేజీలో దారుణం… విద్యార్థిని మృతితో కలకలం

హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సికింద్రాబాద్‌ వెస్ట్‌ మారేడుపల్లి పరిధిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌…

పీఠికాపురాన ముందస్తు సంక్రాంతి కాంతులు

•మూడు రోజుల వేడుకలకు శ్రీకారం చుట్టిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్•అచ్చ తెలుగు సంస్కృతిని ఆవిష్కరించిన సంక్రాంతి సంబరాలు•ఆకట్టుకున్న జానపద కళారూపాలు, శాస్త్రీయ నృత్యరీతులు•డప్పు శబ్దాలు, కొమ్ముకోయల ఆటలు..…

తలపతి విజయ్ కి కాంగ్రెస్ పార్టీ తో దోస్తీ!

దళపతి విజయ్ చాలా గ్యాప్ తర్వాత వెండితెరపైకి తిరిగిరావడానికి సిద్ధమైన సినిమా ‘జన నాయకన్’. ఈ చిత్రం మొదటగా జనవరి 9న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.…

పనివాళ్లను మనవాళ్లు అనుకుంటే…ఇలానే ఉంటుంది

సాయం చేసే చేతులుంటే…మాన‌వ‌త్వం ప‌రిమళిస్తే..! ఈ రెండు స‌ద్గుణాలు క‌లిస్తే….! స‌రిగ్గా ఉత్త‌రాంద్ర‌లోని విజ‌య‌న‌గ‌రం అందునా స‌రిస‌హ‌స్ర రౌజింగ్ ప్యాల‌స్ అందుకు కేంద్రం మైంది. కొన్నాళ్ల‌నుంచీ చిన్న…

త్వరలో పురుషులకు ఫ్రీబస్‌ సర్వీస్‌… ఎక్కడో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాల తరహాలో, త్వరలో పురుషులకు కూడా ఫ్రీ బస్ సర్వీస్‌ అందుబాటులోకి రానుంది. అయితే ఇది అన్నివర్గాలకు…

హైకోర్టు ఇచ్చిన పరువు తీర్పు… బాబాయ్‌కి బెయిలు

మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు హైకోర్టు బెయిల్…

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై దుమారం… బాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంపై ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా…

రేపటి నుంచి పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన

•9వ తేదీన సంక్రాంతి సంబరాలకు శ్రీకారం•పిఠాపురం వేదికగా ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు’•పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు•10వ తేదీ జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా…

హైడ్రోజన్‌ ట్రైన్‌ వచ్చేసింది…

భారత రైల్వే చరిత్రలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఈరోజు హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ట్రయల్ రన్‌ను ప్రారంభించింది.…