కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం ప్రదీప్ నగర్ లో గురువారం మీడియా తో జేడ్పీ చైర్మన్ మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇలాకలో జ్వరాలు వస్తే మమ్మల్నేమి చేయమంటారన్న మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ఇదేనా కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన, ఇదేనా అటు చంద్రబాబు, ఇటు పవన్ బాబుల ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేసారు.
Related Posts
తిరుమల శ్రీవారి సేవలో మాజీ ఉపరాష్ట్రపతి
Spread the loveSpread the loveTweetమాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో చేసిన…
Spread the love
Spread the loveTweetమాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో చేసిన…
ఆర్థిక కేంద్రంగా అమరావతి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Spread the loveSpread the loveTweetసమావేశంలో ముఖ్య అంశాలు: రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం…
Spread the love
Spread the loveTweetసమావేశంలో ముఖ్య అంశాలు: రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం…
లండన్ ర్యాలీలో ఘర్షణలు…26 మంది పోలీసులకు గాయాలు
Spread the loveSpread the loveTweetలండన్లో టామీ రాబిన్సన్ ఏర్పాటు చేసిన “యునైట్ ది కింగ్డమ్” ర్యాలీ శనివారం హింసాత్మకంగా మారింది. ఈ ర్యాలీలో 1,10,000 – 1,50,000 మంది…
Spread the love
Spread the loveTweetలండన్లో టామీ రాబిన్సన్ ఏర్పాటు చేసిన “యునైట్ ది కింగ్డమ్” ర్యాలీ శనివారం హింసాత్మకంగా మారింది. ఈ ర్యాలీలో 1,10,000 – 1,50,000 మంది…