కార్తీక మాసం వేళ… పరమేశ్వరుని మెడలో ఉండే నాగుపాము విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం దర్శనమిచ్చింది. పవిత్ర కార్తీక మాసం శుభ సందర్భాన కరుడుగట్టిన, కాఠిన్య మనసు ఉన్న ఖాకీల కంట పడింది. అయితే ఆ కాఠిన్యపు హృదయంతో చూడని విజయనగరం టూటౌన్ పోలీసులు విషపు జాతుల పట్ల కారణ్యమైన ప్రేమ చూపించి శహభాష్ అనిపించుకున్నారు. టూటౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కనకరాజుల ఆధ్వర్యంలో వారిచ్చిన ఆదేశాలతోకానిస్టేబుల్ రమేష్ చాకచక్యంగా స్టేషన్ ఆవరణలో కనిపించిన ఆ పాముకు నమస్కరించి… ఎలాంటి భయం, బెదురు లేకుండా చేత్తోనే ఆ విషపు సర్పాన్ని పట్టుకొని స్టేషన్ పక్కనే పొదల్లో పడేశారు. ఏదైనా కార్తీక మాసం పూట పోలీస్ స్టేషన్ లో ఖాకీల కంట పడిన ఆ పాము ను ఇదే ఖాకీలు కొట్టకుండా, చంపకుండా కనికరం జాలి, దయ, గుణాలు చూపించారంటే అతిశయోక్తే.
Related Posts
అంతకంతకు పెరుగుతున్న దగ్గు సిరప్ మరణాలు
Spread the loveSpread the loveTweetమధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎనిమిదేళ్ల లోపు కనీసం 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ పిల్లలు…
Spread the love
Spread the loveTweetమధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎనిమిదేళ్ల లోపు కనీసం 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ పిల్లలు…
ఆర్జేడీ కొత్త ప్రచారం…తిప్పికొట్టిన అధికారులు
Spread the loveSpread the loveTweetఆర్జేడీ అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల లెక్కింపు కేంద్రంలోకి వెళ్తున్న ట్రక్కులను ఆపి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ ట్రక్కుల్లో నకిలీ ఈవీఎంలు (Electronic…
Spread the love
Spread the loveTweetఆర్జేడీ అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల లెక్కింపు కేంద్రంలోకి వెళ్తున్న ట్రక్కులను ఆపి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ ట్రక్కుల్లో నకిలీ ఈవీఎంలు (Electronic…
శబరిమల అయ్యప్పను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము
Spread the loveSpread the loveTweetదేశ ప్రధమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కేరళలోని శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లదుస్తులు ధరించిన ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో ఢిల్లీ…
Spread the love
Spread the loveTweetదేశ ప్రధమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కేరళలోని శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లదుస్తులు ధరించిన ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో ఢిల్లీ…