పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిపాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.0గా నమోదైనట్టుగా వార్తులు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని గోస్తాకు25 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఆఫ్ఘనిప్తాన్లో సంభవించిన ఈ భూకంపం ప్రభావం పాకిస్తాన్, తుర్కుమొనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలపై కూడా ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే, అర్ధరాత్రి తరువాత ఈ భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇంట్లో నుంచి వీధుల్లోకి పరిగెత్తుకొచ్చారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి, ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివారాలు ఇంకా అందాల్సి ఉంది.
Related Posts

మారుతున్న “ఖాకీ”ల స్వభావం
Spread the loveSpread the loveTweetపోలీస్ అంటే చేతల్లో కటుదనం,ఆహార్యంలో ఆగ్రహం,మాటలలో హూంకారం ఇలా మొత్తం నిజాలను రాబట్టే గుణాలను అవలంబించిన వాళ్లు. వాళ్లల్లో ఎక్కడ కించిత్ మానవత్వం, ఆ…
Spread the love
Spread the loveTweetపోలీస్ అంటే చేతల్లో కటుదనం,ఆహార్యంలో ఆగ్రహం,మాటలలో హూంకారం ఇలా మొత్తం నిజాలను రాబట్టే గుణాలను అవలంబించిన వాళ్లు. వాళ్లల్లో ఎక్కడ కించిత్ మానవత్వం, ఆ…

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ…దర్శనానికి 24 గంటల సమయం
Spread the loveSpread the loveTweetతిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆషాఢంలో సాధారణంగా భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ, ఆషాఢం నడుస్తున్నప్పటికీ తిరుమలకు…
Spread the love
Spread the loveTweetతిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆషాఢంలో సాధారణంగా భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ, ఆషాఢం నడుస్తున్నప్పటికీ తిరుమలకు…

నూతన పరిణామానికి తొలి సంకేతం
Spread the loveSpread the loveTweet2025 ఆగస్టు 31న చైనా తియాంజిన్ నగరంలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సమ్మిట్ సందర్భంగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ –…
Spread the love
Spread the loveTweet2025 ఆగస్టు 31న చైనా తియాంజిన్ నగరంలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సమ్మిట్ సందర్భంగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ –…