పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిపాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.0గా నమోదైనట్టుగా వార్తులు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని గోస్తాకు25 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఆఫ్ఘనిప్తాన్లో సంభవించిన ఈ భూకంపం ప్రభావం పాకిస్తాన్, తుర్కుమొనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలపై కూడా ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే, అర్ధరాత్రి తరువాత ఈ భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇంట్లో నుంచి వీధుల్లోకి పరిగెత్తుకొచ్చారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి, ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివారాలు ఇంకా అందాల్సి ఉంది.
Related Posts
చట్ట సభల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి
* జనసేన శాసనసభ పక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనక్షేత్ర స్థాయి ప్రజా…
* జనసేన శాసనసభ పక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనక్షేత్ర స్థాయి ప్రజా…
స్వతంత్య్ర సమరంలో చంద్రబోస్ ఊహించని ప్రయాణం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (1897-1945) భారత స్వాతంత్ర్యోద్యమంలో అత్యంత ప్రభావవంతమైన, వివాదాస్పదమైన నాయకుడు. ఆయన సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవాలని నమ్మి, భారతీయులను ఐక్యపరచి,…
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (1897-1945) భారత స్వాతంత్ర్యోద్యమంలో అత్యంత ప్రభావవంతమైన, వివాదాస్పదమైన నాయకుడు. ఆయన సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవాలని నమ్మి, భారతీయులను ఐక్యపరచి,…
బాబుపై రోజా ఫైర్…పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
వైసీపీ మాజీ మంత్రి ఆర్.కె. రోజా మరోసారి రాజకీయ వేదికపై ఘాటు వ్యాఖ్యలతో సంచలనం రేపారు. చంద్రబాబు నాయుడు రాయలసీమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు…
వైసీపీ మాజీ మంత్రి ఆర్.కె. రోజా మరోసారి రాజకీయ వేదికపై ఘాటు వ్యాఖ్యలతో సంచలనం రేపారు. చంద్రబాబు నాయుడు రాయలసీమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు…