పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిపాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.0గా నమోదైనట్టుగా వార్తులు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని గోస్తాకు25 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఆఫ్ఘనిప్తాన్లో సంభవించిన ఈ భూకంపం ప్రభావం పాకిస్తాన్, తుర్కుమొనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలపై కూడా ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే, అర్ధరాత్రి తరువాత ఈ భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇంట్లో నుంచి వీధుల్లోకి పరిగెత్తుకొచ్చారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి, ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివారాలు ఇంకా అందాల్సి ఉంది.
Related Posts
శీతాకాల సమావేశాలపై లోక్ సభ సభ్యులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి కాకినాడ, మచిలీపట్నం లోక్ సభ సభ్యులతో సమావేశమయ్యారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి కాకినాడ, మచిలీపట్నం లోక్ సభ సభ్యులతో సమావేశమయ్యారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్…
క్యాన్సర్ రోగులకు గుడ్న్యూస్ః మరింత చౌకగా మారనున్న వైద్యం
భారతదేశంలో క్యాన్సర్ చికిత్స మరింత చవకగా మారబోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో, క్యాన్సర్ బాధితులకు ఆశాకిరణం దర్శనమిచ్చింది. అణుశక్తి విభాగం (Department of Atomic…
భారతదేశంలో క్యాన్సర్ చికిత్స మరింత చవకగా మారబోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో, క్యాన్సర్ బాధితులకు ఆశాకిరణం దర్శనమిచ్చింది. అణుశక్తి విభాగం (Department of Atomic…
పైడి భీమవరం గ్రామం సమస్యను 24 గంటల్లో పరిష్కారం చేయించిన ఎమ్మెల్సీ నాగ బాబు…
కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ…
కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ…