శంషాబాద్ నుంచి ఒంటరిగా వచ్చే మహిళా ప్రయాణికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షీ క్యాబ్స్ను ఏర్పాటు చేసింది. మహిళలే డ్రైవర్లుగా ఉండే ఈ షీక్యాబ్స్లో పురుషులకు అనుమతి ఉండదు. కేవలం మహిళలు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మహిళతో పాటు భర్త ఉంటే మాత్రమే అనుమతి ఇస్తారు. కేవలం పురుషులకు ఈ క్యాబ్లు అందుబాటులో ఉండవు. ప్రతిరోజూ దాదాపు 90 వేల మంది నగరం నుంచి శంషాబాద్కు ప్రయాణిస్తున్నారు. అయితే, ఒంటరిగా ప్రయాణించే మహిళలను క్యాబ్ డ్రైవర్లు బెదిరించి దోచుకోవడం, అత్యాచారం చేయడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ షీక్యాబ్లు నిత్యం పది వరకు శంషాబాద్లో అందుబాటులో ఉంటాయి. నాలుగు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉన్న మహిళలే క్యాబ్ డ్రైవర్లుగా ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
Related Posts
జూబ్లీహిల్స్ నియోజకవర్గం విజేత ఎవరు? ఎవరిప్లాన్ వర్కౌట్ అవుతుంది?
Spread the loveSpread the loveTweetహైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి — జూబ్లీహిల్స్. రాజకీయంగా కూడా ఈ ప్రాంతం ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ దృష్టి…
Spread the love
Spread the loveTweetహైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి — జూబ్లీహిల్స్. రాజకీయంగా కూడా ఈ ప్రాంతం ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ దృష్టి…
మొంథా తుపాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
Spread the loveSpread the loveTweetబంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని…
Spread the love
Spread the loveTweetబంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని…
గుడ్న్యూస్ః బ్రహ్మోస్ మొదటి బ్యాచ్ రిలీజ్
Spread the loveSpread the loveTweetరక్షణశాఖతో పాటు ఉత్తర ప్రదేశ్లోని ప్రభుత్వ నేతల చోరవతో లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఏకకాలంలో బ్రహ్మోస్ మిస్సైళ్లు తొలిబ్యాచ్ను అధికారికంగా విడుదల చేశారు. కేంద్ర…
Spread the love
Spread the loveTweetరక్షణశాఖతో పాటు ఉత్తర ప్రదేశ్లోని ప్రభుత్వ నేతల చోరవతో లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఏకకాలంలో బ్రహ్మోస్ మిస్సైళ్లు తొలిబ్యాచ్ను అధికారికంగా విడుదల చేశారు. కేంద్ర…