శంషాబాద్ నుంచి ఒంటరిగా వచ్చే మహిళా ప్రయాణికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షీ క్యాబ్స్ను ఏర్పాటు చేసింది. మహిళలే డ్రైవర్లుగా ఉండే ఈ షీక్యాబ్స్లో పురుషులకు అనుమతి ఉండదు. కేవలం మహిళలు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మహిళతో పాటు భర్త ఉంటే మాత్రమే అనుమతి ఇస్తారు. కేవలం పురుషులకు ఈ క్యాబ్లు అందుబాటులో ఉండవు. ప్రతిరోజూ దాదాపు 90 వేల మంది నగరం నుంచి శంషాబాద్కు ప్రయాణిస్తున్నారు. అయితే, ఒంటరిగా ప్రయాణించే మహిళలను క్యాబ్ డ్రైవర్లు బెదిరించి దోచుకోవడం, అత్యాచారం చేయడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ షీక్యాబ్లు నిత్యం పది వరకు శంషాబాద్లో అందుబాటులో ఉంటాయి. నాలుగు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉన్న మహిళలే క్యాబ్ డ్రైవర్లుగా ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
Related Posts

ట్రంప్ టారీఫ్ ముచ్చట్లు
Spread the loveSpread the loveTweetఅమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్ ప్రతి అంశాన్ని ఆర్థికవిషయాలతో ముడిపెడుతున్నాడు. ప్రపంచదేశాలపై టారిఫ్లు విధిస్తూ ఘనత సాధించినట్టుగా చెప్పుకుంటున్నాడు. ట్రంప్…
Spread the love
Spread the loveTweetఅమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్ ప్రతి అంశాన్ని ఆర్థికవిషయాలతో ముడిపెడుతున్నాడు. ప్రపంచదేశాలపై టారిఫ్లు విధిస్తూ ఘనత సాధించినట్టుగా చెప్పుకుంటున్నాడు. ట్రంప్…

ఫుడ్ లవర్స్…ఇదొకసారి గమనించండి
Spread the loveSpread the loveTweetభారతదేశంలో ఫుడ్ ఏ స్థాయిలో సేల్స్ అవుతుందో చెప్పక్కర్లేదు. గల్లీలో ఎన్ని స్టాల్స్ ఉన్నా కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజూ వేలకోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఈ…
Spread the love
Spread the loveTweetభారతదేశంలో ఫుడ్ ఏ స్థాయిలో సేల్స్ అవుతుందో చెప్పక్కర్లేదు. గల్లీలో ఎన్ని స్టాల్స్ ఉన్నా కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజూ వేలకోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఈ…

జూన్ 30 నుంచి శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార ఉత్సవాలు
Spread the loveSpread the loveTweetతిరుపతి సమీపంలో ఉన్న పవిత్రక్షేత్రం శ్రీనివాస మంగాపురం ఒక వైష్ణవ భక్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ వెలసి ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర…
Spread the love
Spread the loveTweetతిరుపతి సమీపంలో ఉన్న పవిత్రక్షేత్రం శ్రీనివాస మంగాపురం ఒక వైష్ణవ భక్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ వెలసి ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర…