కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం ప్రదీప్ నగర్ లో గురువారం మీడియా తో జేడ్పీ చైర్మన్ మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇలాకలో జ్వరాలు వస్తే మమ్మల్నేమి చేయమంటారన్న మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ఇదేనా కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన, ఇదేనా అటు చంద్రబాబు, ఇటు పవన్ బాబుల ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేసారు.
Related Posts
ట్రంప్ వ్యాఖ్యలకు జీఎస్టీతో సమాధానం చెప్పిన భారత్
భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఈ ఏడాది ఆగస్టులో ₹1.86 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో వసూలైన…
భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఈ ఏడాది ఆగస్టులో ₹1.86 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో వసూలైన…
అమెరికాపై దాడికి సిద్దమంటున్న రష్యా… భయాందోళనలో ప్రపంచం
అమెరికా చర్యలపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళన వాతావరణం నెలకొంది. రష్యా జెండాతో ఉన్న వెనెజువెలా చమురు ట్యాంకర్లను అమెరికా స్వాధీనం చేసుకోవడాన్ని…
అమెరికా చర్యలపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళన వాతావరణం నెలకొంది. రష్యా జెండాతో ఉన్న వెనెజువెలా చమురు ట్యాంకర్లను అమెరికా స్వాధీనం చేసుకోవడాన్ని…
కాంతారా ఇష్యూ పైన స్పందించిన రిషబ్ శెట్టి…
గత నెల గోవాలో జరిగిన IFFI ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా, బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ కాంతారా చాప్టర్ 1లో రిషబ్ శెట్టి నటనను ప్రశంసించారు. అయితే…
గత నెల గోవాలో జరిగిన IFFI ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా, బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ కాంతారా చాప్టర్ 1లో రిషబ్ శెట్టి నటనను ప్రశంసించారు. అయితే…