భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు లో పనులకు చెందిన అన్ని పనులు తమ ప్రభుత్వ హాయాంలోనే జరిగాయని అన్నారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి ఇంచార్జ్ ఎం. శ్రీనివాస్ స్పష్టం చేశారు. తన క్యాంప్ ఆఫీస్ లో గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయడు ఏం సాధించారని ప్రశ్నించారు. విమానాశ్రయానికి సంబందించి స్థల సేకరణ, పెట్టుబడులు, నిర్వాసితులకు నష్టపరిహారం ఇలా అన్ని పనులు గత జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు కేవలం హంగు ఆర్భాటం కోసం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి గొప్పలకే పరిమితం అవ్వడం దౌర్భాగ్యమన్నారు
Related Posts
Live: విజయవాడ పున్నమి ఘాట్లో దసరా ఉత్సవాలు
Post Views: 66
Post Views: 66
వెంకటేష్ త్రివిక్రమ్ తో మళ్ళి ఎంటర్టైన్మెంట్ షురూ…
త్రివిక్రమ్ వెంకటేష్… ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? అసలు నువ్వు నాకు నచ్చావ్ ఇంకా మల్లేశ్వరి సినిమాలకి ఇద్దరు కలిసి పనిచేసారు… ఈ సినిమాలకి త్రివిక్రమ్…
త్రివిక్రమ్ వెంకటేష్… ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? అసలు నువ్వు నాకు నచ్చావ్ ఇంకా మల్లేశ్వరి సినిమాలకి ఇద్దరు కలిసి పనిచేసారు… ఈ సినిమాలకి త్రివిక్రమ్…