భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు లో పనులకు చెందిన అన్ని పనులు తమ ప్రభుత్వ హాయాంలోనే జరిగాయని అన్నారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి ఇంచార్జ్ ఎం. శ్రీనివాస్ స్పష్టం చేశారు. తన క్యాంప్ ఆఫీస్ లో గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయడు ఏం సాధించారని ప్రశ్నించారు. విమానాశ్రయానికి సంబందించి స్థల సేకరణ, పెట్టుబడులు, నిర్వాసితులకు నష్టపరిహారం ఇలా అన్ని పనులు గత జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు కేవలం హంగు ఆర్భాటం కోసం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి గొప్పలకే పరిమితం అవ్వడం దౌర్భాగ్యమన్నారు
Related Posts
భారత్ నయా స్ట్రాటజీః ఉక్రెయిన్కు డీజిల్ సరఫరాలో అగ్రస్థానం
2025 జూలైలో భారతదేశం, ఉక్రెయిన్కు అగ్ర డీజిల్ సరఫరాదారుగా ఎదిగింది. మొత్తం దిగుమతుల్లో 15.5% వాటా సాధిస్తూ, రోజువారీగా సుమారు 2,700 టన్నుల సరఫరా చేసింది. భారత…
2025 జూలైలో భారతదేశం, ఉక్రెయిన్కు అగ్ర డీజిల్ సరఫరాదారుగా ఎదిగింది. మొత్తం దిగుమతుల్లో 15.5% వాటా సాధిస్తూ, రోజువారీగా సుమారు 2,700 టన్నుల సరఫరా చేసింది. భారత…
చొల్లంగి అమావాస్యరోజున… డా. హరగోపాల్ ఆధ్వర్యంలో విశాఖలో సముద్ర స్నానం
నిర్ణీత సమయంలోపు, సకాలానికి క్రమ తప్పకుండా భోజనం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావని తన మాటలు నిరూపితం చేసిన, చేసుకొని ఆరోగ్యం గా ఉన్న…
నిర్ణీత సమయంలోపు, సకాలానికి క్రమ తప్పకుండా భోజనం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావని తన మాటలు నిరూపితం చేసిన, చేసుకొని ఆరోగ్యం గా ఉన్న…
సిద్ధూ జొన్నలగడ్డ ట్విట్టర్ లో మళ్ళి యాక్టీవ్ అయ్యాడోచ్…
టాలీవుడ్లో యూత్ ఆడియెన్స్కి ప్రత్యేకంగా దగ్గరైన హీరోల్లో ముందుంటాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. తెరపై తన అల్లరి, స్టైల్, చమత్కారమైన డైలాగ్ డెలివరీతో అభిమానులను మంత్ర…
టాలీవుడ్లో యూత్ ఆడియెన్స్కి ప్రత్యేకంగా దగ్గరైన హీరోల్లో ముందుంటాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. తెరపై తన అల్లరి, స్టైల్, చమత్కారమైన డైలాగ్ డెలివరీతో అభిమానులను మంత్ర…