ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గురువారం విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంది.ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావు తో పాటు మరో ముగ్గురు సభ్యులకు దేవాదాయ శాఖ ఆలయ ఈఓ శిరీష స్వాగతం పలికారు. వనంగుడిలో గర్భగుడిలో అమ్మవారి దర్శనం అనంతరం వారికీ శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్బంగా వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
Related Posts
సూరత్ శివుడికి పీతల నైవేద్యం… చెవినొప్పి మటుమాయం
ఒక్క చుక్క నీళ్లు పోస్తే చాలు సంబరపడిపోతాడు ఆ శివయ్య. భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడు. ఇక ఆయనకు అత్యంత ఇష్టమైన బిల్వపత్రాలను సమర్పిస్తే మనం ఏం…
ఒక్క చుక్క నీళ్లు పోస్తే చాలు సంబరపడిపోతాడు ఆ శివయ్య. భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడు. ఇక ఆయనకు అత్యంత ఇష్టమైన బిల్వపత్రాలను సమర్పిస్తే మనం ఏం…
వరుణ్ తేజ్ లావణ్య ల ముద్దు బిడ్డ పేరు వాయువ్ తేజ్ కొణిదెల…
దసరా సందర్బంగా మెగా ఫాన్స్ కి సూపర్ ట్రీట్… టాలీవుడ్ క్యూట్ జంట వరుణ్ తేజ్ లావణ్య లు తమ బిడ్డను మొదటిసారి పరిచయం చేస్తూ, ఆ…
దసరా సందర్బంగా మెగా ఫాన్స్ కి సూపర్ ట్రీట్… టాలీవుడ్ క్యూట్ జంట వరుణ్ తేజ్ లావణ్య లు తమ బిడ్డను మొదటిసారి పరిచయం చేస్తూ, ఆ…