ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గురువారం విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంది.ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావు తో పాటు మరో ముగ్గురు సభ్యులకు దేవాదాయ శాఖ ఆలయ ఈఓ శిరీష స్వాగతం పలికారు. వనంగుడిలో గర్భగుడిలో అమ్మవారి దర్శనం అనంతరం వారికీ శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్బంగా వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
Related Posts
వైకుంఠద్వార దర్శనాలు విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన TTD చైర్మన్ BR నాయుడు
BR నాయుడు గారు ట్విట్టర్ ద్వారా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు ట్విట్టర్ ద్వారా అధికారులందరికీ దహన్యవాదాలు తెలిపారు… టీటీడీ చరిత్రలోనే కాక, ఎన్నడూ లేని…
BR నాయుడు గారు ట్విట్టర్ ద్వారా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు ట్విట్టర్ ద్వారా అధికారులందరికీ దహన్యవాదాలు తెలిపారు… టీటీడీ చరిత్రలోనే కాక, ఎన్నడూ లేని…
Sidharth Malhotra And Kiara Ali Advani Reveal Their Little One’s Name…
Bollywood’s cute couple Sidharth Malhotra and Kiara Ali Advani welcomed their little angel in July, 2025… Although they stayed away…
Bollywood’s cute couple Sidharth Malhotra and Kiara Ali Advani welcomed their little angel in July, 2025… Although they stayed away…
సెప్టెంబర్ 17 చరిత్రలో ఈ రోజు
గొప్ప సంఘటనలు 1948: హైదరాబాదు సంస్థానం నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది.1978: ఇజ్రాయిల్-ఈజిప్టు దేశాల మధ్య కాంప్డేవిడ్ శాంతి ఒప్పందం కుదిరింది.2008:…
గొప్ప సంఘటనలు 1948: హైదరాబాదు సంస్థానం నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది.1978: ఇజ్రాయిల్-ఈజిప్టు దేశాల మధ్య కాంప్డేవిడ్ శాంతి ఒప్పందం కుదిరింది.2008:…