ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గురువారం విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంది.ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావు తో పాటు మరో ముగ్గురు సభ్యులకు దేవాదాయ శాఖ ఆలయ ఈఓ శిరీష స్వాగతం పలికారు. వనంగుడిలో గర్భగుడిలో అమ్మవారి దర్శనం అనంతరం వారికీ శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్బంగా వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
Related Posts
మోహన్ లాల్ వృషభ ప్రొమోషన్స్
Post Views: 77
Post Views: 77
ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ స్టార్ట్ అయ్యిందోచ్…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ట్రెండ్ సెట్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’ ని ఇవాళ భారీ స్థాయిలో…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ట్రెండ్ సెట్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’ ని ఇవాళ భారీ స్థాయిలో…
Poll: పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి ఇది రైట్ టైమ్ అని మీరు భావిస్తున్నారా?
టైమ్ అంటే టైమే అంటోన్న నెదర్లాండ్ ఉద్యోగులు Post Views: 97
టైమ్ అంటే టైమే అంటోన్న నెదర్లాండ్ ఉద్యోగులు Post Views: 97