ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గురువారం విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంది.ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావు తో పాటు మరో ముగ్గురు సభ్యులకు దేవాదాయ శాఖ ఆలయ ఈఓ శిరీష స్వాగతం పలికారు. వనంగుడిలో గర్భగుడిలో అమ్మవారి దర్శనం అనంతరం వారికీ శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్బంగా వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
Related Posts
బోధాయన అమావాస్య రోజున పితృతర్పణాలు ఎందుకు చేయాలి?
ఇవాళ భోధాయన అమావాస్య. భోధాయన ఋషి భారతీయ వేద, గణిత, సూత్రాల శాస్త్రాల్లో విఖ్యాతి చెందిన ప్రతిష్టాత్మక వ్యక్తి. ఆయన గణిత శాస్త్రంలో చేసిన కృషి ఎంతో…
ఇవాళ భోధాయన అమావాస్య. భోధాయన ఋషి భారతీయ వేద, గణిత, సూత్రాల శాస్త్రాల్లో విఖ్యాతి చెందిన ప్రతిష్టాత్మక వ్యక్తి. ఆయన గణిత శాస్త్రంలో చేసిన కృషి ఎంతో…
అఖండ 2 ప్రీమియర్ షోలు యథావిధం: చిత్రబృందం
బాలకృష్ణ నటించిన అఖండ 2 ప్రీమియర్ షోలు తెలంగాణలో ప్రణాళిక ప్రకారం జరుగుతాయని చిత్ర నిర్మాణకర్తలు ధృవీకరించారు. ఇటీవల సోషల్ మీడియాలో నిజాం ప్రాంత ప్రీమియర్ షోలు…
బాలకృష్ణ నటించిన అఖండ 2 ప్రీమియర్ షోలు తెలంగాణలో ప్రణాళిక ప్రకారం జరుగుతాయని చిత్ర నిర్మాణకర్తలు ధృవీకరించారు. ఇటీవల సోషల్ మీడియాలో నిజాం ప్రాంత ప్రీమియర్ షోలు…
గద్దెనెక్కి రెండేళ్లకు చేరువ… జ్వరాలొస్తే మాకేం సంబంధం అంటారా….?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ…