అయోధ్య రామాలయం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరిలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దేవాలయానికి సంబంధించిన అన్ని పనులు పూర్తికాగా, భక్తులతో సంబంధంలేని కొన్ని పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. రామాలయం చుట్టూ ఉపాలయాలను కూడా పూర్తిచేశారు. ఇక అయోధ్య శ్రీరామ చంద్రుడిని దర్శించుకోవడం కోసం ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయం నిర్మాణం జరిపారు.
Related Posts
రేజ్ ఆఫ్ కాంత లో దుల్కర్ సల్మాన్ ని చూసి తీరాల్సిందే…
1950ల నేపథ్యంలో రూపుదిద్దుకున్న పీరియడ్ డ్రామా కాంతాలో దుల్కర్ సల్మాన్ మరోసారి తన ప్రత్యేక శైలిని చూపేందుకు సిద్ధమయ్యాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్నా ఈ సినిమా…
1950ల నేపథ్యంలో రూపుదిద్దుకున్న పీరియడ్ డ్రామా కాంతాలో దుల్కర్ సల్మాన్ మరోసారి తన ప్రత్యేక శైలిని చూపేందుకు సిద్ధమయ్యాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్నా ఈ సినిమా…
Cyclone Montha Weakens After Landfall, Rains Lash Andhra Pradesh
Visakhapatnam: The Andhra Pradesh State Disaster Management Authority (APSDMA) announced that Cyclone Montha, which made landfall near Narasapur late Tuesday…
Visakhapatnam: The Andhra Pradesh State Disaster Management Authority (APSDMA) announced that Cyclone Montha, which made landfall near Narasapur late Tuesday…
సందీప్ కిషన్ సిగ్మా టీజర్ చూసారా???
సందీప్ కిషన్ హీరోగా, దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం సిగ్మా. ఈ సినిమా టీజర్ను మూవీ యూనిట్ ఈరోజు విడుదల…
సందీప్ కిషన్ హీరోగా, దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం సిగ్మా. ఈ సినిమా టీజర్ను మూవీ యూనిట్ ఈరోజు విడుదల…