తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం భక్తులు ఉచిత దర్శనం కోసం 19 కంపార్డ్మెంట్లలో వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లో ఉన్నారు. కాగా, రూ. 300 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతున్నది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతున్నది. ఆదివారం రోజున స్వామివారిని 81,348 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 26, 150 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఆదివారం హుండీ ద్వారా రూ. 4 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఏకాదశి రద్దీ దృష్ట్యా భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారులను సంప్రదించాలని టీటీడీ తెలియజేస్తున్నది.
Related Posts
పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మరో సంచలనం… టాప్లిస్ట్లో షోగర్ల్
బిల్బోర్డ్ హాట్ 100లో స్థానం దక్కించుకున్న పాప్ సింగ్ టేలర్ స్విప్ట్. ది లైఫ్ ఆఫ్ ఎ షోగర్ల్ అనే ఆల్బమ్లోని 12 పాటలు టాప్ చార్ట్లో…
బిల్బోర్డ్ హాట్ 100లో స్థానం దక్కించుకున్న పాప్ సింగ్ టేలర్ స్విప్ట్. ది లైఫ్ ఆఫ్ ఎ షోగర్ల్ అనే ఆల్బమ్లోని 12 పాటలు టాప్ చార్ట్లో…
Karate To Kenjutsu Master: Sonu Sood Narrates Pawan Kalyan’s Martial Arts Journey In Hindi…
It is all known that Andhra Pradesh’s Deputy CM and our dear Power Star Pawan Kalyan has achieved a rare…
It is all known that Andhra Pradesh’s Deputy CM and our dear Power Star Pawan Kalyan has achieved a rare…
Gatha Vaibhavam Pre-Release Event LIVE
Post Views: 29
Post Views: 29