చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఈ వర్షం కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు అంటే అక్టోబర్ 23వ తేదీ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాద్యాయులు, మండల విద్యాశాఖాధికారులకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Related Posts
మన శంకర వర ప్రసాద్ లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్
మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటించిన మన శంకర వర ప్రసాద్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకి తెలిసిందే కదా. ఆల్రెడీ ఫస్ట్ డే నే…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటించిన మన శంకర వర ప్రసాద్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకి తెలిసిందే కదా. ఆల్రెడీ ఫస్ట్ డే నే…
ఘనంగా ప్రారంభమైన గుమ్మడి నర్సయ్య బయోపిక్…
ఒక MLA సైకిల్ పై అసెంబ్లీ కి వెళ్లడం చూసారా???ఒక MLA ఒక చిన్న ఇంట్లో ఉండడం చూసారా???ఒక MLA అతి సాధారణంగా ఉండడం చూసారా??? ఈ…
ఒక MLA సైకిల్ పై అసెంబ్లీ కి వెళ్లడం చూసారా???ఒక MLA ఒక చిన్న ఇంట్లో ఉండడం చూసారా???ఒక MLA అతి సాధారణంగా ఉండడం చూసారా??? ఈ…
ఈ చేపకు ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు
ఆపద ఎదురైతే ఎలా తప్పించుకోవాలో మనుషుల కంటే జంతువులకే బాగా తెలుసు. ఆపద ఎదురుకాగానే మనమైతే ముందు భయపడిపోతాం. ఆ భయంతో సమస్య మరింత జఠిలం అవుతుంది.…
ఆపద ఎదురైతే ఎలా తప్పించుకోవాలో మనుషుల కంటే జంతువులకే బాగా తెలుసు. ఆపద ఎదురుకాగానే మనమైతే ముందు భయపడిపోతాం. ఆ భయంతో సమస్య మరింత జఠిలం అవుతుంది.…