తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అయితే, శనివారం రోజున సాధారణంగా ఉన్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు ఈరోజు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. ఇక రూ. 300 టికెట్ కలిగిన భక్తులకు 3 గంటల సమయం, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతున్నది. శుక్రవారం రోజున స్వామివారిని 67,336 మంది భక్తులు దర్శించుకోగా, 25,063 మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం హుండీ ద్వారా రూ. 3.68 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
Related Posts
సెమీ కండక్టర్ల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ఈరోజు భారత ప్రధాని ఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఐఎస్ఆర్కి చెందిన మొహాలీ సెమీకండక్టర్ లాబ్లో డెవలప్…
ఈరోజు భారత ప్రధాని ఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఐఎస్ఆర్కి చెందిన మొహాలీ సెమీకండక్టర్ లాబ్లో డెవలప్…
శ్రీకాళహస్తీశ్వరస్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆహ్వానం
•ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ కొట్టే సాయిప్రసాద్ ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 10వ తేదీ…
•ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ కొట్టే సాయిప్రసాద్ ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 10వ తేదీ…
పంచాంగ విశ్లేషణ – మీ అదృష్టాన్ని ప్రభావితం చేసే శుభాశుభ సమయాలు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం – ఆధ్యాత్మికంగా శక్తివంతమైన రోజు ఈ రోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువులో భాగంగా వస్తోంది. ఉత్తరాయణం…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం – ఆధ్యాత్మికంగా శక్తివంతమైన రోజు ఈ రోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువులో భాగంగా వస్తోంది. ఉత్తరాయణం…