తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అయితే, శనివారం రోజున సాధారణంగా ఉన్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు ఈరోజు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. ఇక రూ. 300 టికెట్ కలిగిన భక్తులకు 3 గంటల సమయం, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతున్నది. శుక్రవారం రోజున స్వామివారిని 67,336 మంది భక్తులు దర్శించుకోగా, 25,063 మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం హుండీ ద్వారా రూ. 3.68 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
Related Posts
జీవితంలో ముఖ్యమైన కోరికలు తీర్చే త్రిసూంద్ గణపతి
పూణేలోని సోమ్వర్ పేట్ జిల్లాలో, నజగిరి నదీ తీరంలో అమర్చబడిన త్రిసూంద్ గణపతి ఆలయం, లేదా త్రిశూండ్య మయూరేశ్వర్ గణపతి మందిరం, గణేశ భక్తులకు ఒక పవిత్రమైన…
పూణేలోని సోమ్వర్ పేట్ జిల్లాలో, నజగిరి నదీ తీరంలో అమర్చబడిన త్రిసూంద్ గణపతి ఆలయం, లేదా త్రిశూండ్య మయూరేశ్వర్ గణపతి మందిరం, గణేశ భక్తులకు ఒక పవిత్రమైన…
BOOK MY SHOW లో రిలీజ్ డే రోజు హైయెస్ట్ టికెట్ సేల్స్ రిపోర్ట్:
OG … అబ్బో ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో తెలుసా??? ఆల్రెడీ ఫస్ట్ డే కలెక్షన్స్ 150 కోట్లు దాటిపోయాయి. ఇక ఇంకా థియేటర్స్…
OG … అబ్బో ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో తెలుసా??? ఆల్రెడీ ఫస్ట్ డే కలెక్షన్స్ 150 కోట్లు దాటిపోయాయి. ఇక ఇంకా థియేటర్స్…
టైర్ కూలర్… వాట్ యాన్ ఐడియా జీ
టైర్లు ఎంత ఖరీదో చెప్పక్కర్లేదు. అందుకే మనం అరిగిపోయే వరకు వాడతాం. అరిగిపోయిన తరువాత వాటిని పక్కన పడేస్తుంటాం. మన బుర్రకు పదును ఉంటే, వస్తువులను వాడుకునే…
టైర్లు ఎంత ఖరీదో చెప్పక్కర్లేదు. అందుకే మనం అరిగిపోయే వరకు వాడతాం. అరిగిపోయిన తరువాత వాటిని పక్కన పడేస్తుంటాం. మన బుర్రకు పదును ఉంటే, వస్తువులను వాడుకునే…