నేవీ డే ముందస్తు కార్యక్రమంలో భాగంగా సర్గమ్- ఇండియన్ నావల్ సింఫనిక్ ఆర్కెస్ట్రాకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విమానాశ్రయంలో ఈస్టర్న్ నావల్ కమాండ్ నేవీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో నేవల్ ఆఫీసర్ ఇంచార్జ్ కామోడర్ రజనీష్ శర్మ గారు, కమాండర్ YK కిషోర్ గారు, శాసన సభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు, శ్రీ వంశీ కృష్ణ యాదవ్ గారు, శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, శ్రీ పంచకర్ల రమేష్ గారు, జిల్లా కలెక్టర్ గారు మరియు ఇతర జిల్లా అధికార యంత్రాంగం.
Related Posts
శనివారం తిరుమల శ్రీవారి నిత్యపూజా వివరాలు
శనివారం తిరుమలలో శ్రీవారి నిత్య సేవల విశేషాలు – భక్తి పరవశంలో పరమపదానికి పయనం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం, కలియుగానికి ప్రత్యక్ష దైవంగా భావించబడే పవిత్ర…
శనివారం తిరుమలలో శ్రీవారి నిత్య సేవల విశేషాలు – భక్తి పరవశంలో పరమపదానికి పయనం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం, కలియుగానికి ప్రత్యక్ష దైవంగా భావించబడే పవిత్ర…
ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్పై సీఎం చంద్రబాబు సమీక్ష… ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు లక్ష్యం
ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఎఫ్బీఎంఎస్)పై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు అసెంబ్లీలోని తన చాంబర్లో సమీక్ష జరిపారు. ఫ్యామిలీ ఐడీ, ఆధార్ నెంబర్,…
ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఎఫ్బీఎంఎస్)పై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు అసెంబ్లీలోని తన చాంబర్లో సమీక్ష జరిపారు. ఫ్యామిలీ ఐడీ, ఆధార్ నెంబర్,…