దేశానికి నాయకుడు అంటే కేవలం పార్టీ వ్యవహారాలు అధికారంలోకి వస్తే పాలన వ్యవహారాలు మాత్రమే చూసుకోవడం కాదు. దేశానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రమోట్ చేయాలి. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా క్రీడారంగంలో రాణిస్తున్న చాంపియన్స్ని ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని సన్మానించాలి. వారిలో ధైర్యం నింపాలి. వారికి అండగా ఉండాలి. నేనున్నాననే భరోసా ఇవ్వాలి. ప్రధాని మోదీ ఈ విషయంలో అందరికంటే ముందు ఉన్నాడు. దేశానికి చెందిన ఛాంపియన్లు ఎవరైనా సరే వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఇటీవల మహిళా వరల్డ్కప్లో విజయం సాధించిన విమెన్ టీమ్తో ఇంటరాక్ట్ అయ్యి వారిని ప్రోత్సహించాడు. తాజాగా అంథుల క్రికెట్ పోటీల్లో మహిళల టీమ్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విమెన్ టీమ్తో ఇంటరాక్ట్ అయ్యి వారిలో మరింత ప్రోత్సాహం అందించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Related Posts
భారతదేశాన్ని ముస్లింలు ఎన్నేళ్లు పరిపాలించారో తెలుసా?
1 = 1193 ముహమ్మద్ ఘోరి2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్3 = 1210 అరామ్ షా4 = 1211 ఇల్టుట్మిష్5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్…
1 = 1193 ముహమ్మద్ ఘోరి2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్3 = 1210 అరామ్ షా4 = 1211 ఇల్టుట్మిష్5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్…
సంబరాల ఏటిగట్టుకు మళ్లీ రెడీ అంటున్న సాయిధరమ్ తేజ్…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ACCIDENT తరవాత ఇంకా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తున్నాడు… అసలు చాల కష్టాంగా రికవరీ ఐన కానీ, దృఢ నిశ్చయం తో…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ACCIDENT తరవాత ఇంకా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తున్నాడు… అసలు చాల కష్టాంగా రికవరీ ఐన కానీ, దృఢ నిశ్చయం తో…
కాంబోడియా సరిహద్దులో ఉద్రిక్తత… హిందూ విగ్రహాలు కూత్చివేత
థాయిలాండ్–కంబోడియా సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు తాజాగా మరో మలుపు తిరిగాయి. వివాదాస్పద ప్రాంతాన్ని థాయ్ సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్న అనంతరం, అక్కడ ఉన్న హిందూ…
థాయిలాండ్–కంబోడియా సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు తాజాగా మరో మలుపు తిరిగాయి. వివాదాస్పద ప్రాంతాన్ని థాయ్ సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్న అనంతరం, అక్కడ ఉన్న హిందూ…