ఈరోజు ప్రధాని మోదీ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలుకు అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. శ్రీశైలంలో ఆదిదంపతులైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సుమారు 21 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకాబోతున్నారు.
Related Posts
ఘనంగా ముగిసిన నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర…
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చేపట్టిన ఆధ్యాత్మిక సంకల్ప యాత్ర ఘనంగా ముగిసింది. దాదాపు 23 రోజుల పాటు నిరంతరంగా కొనసాగిన ఈ పాదయాత్ర మొత్తం…
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చేపట్టిన ఆధ్యాత్మిక సంకల్ప యాత్ర ఘనంగా ముగిసింది. దాదాపు 23 రోజుల పాటు నిరంతరంగా కొనసాగిన ఈ పాదయాత్ర మొత్తం…
Hrithik Roshan Opens Up On War 2 Result…
It is all known that Tollywood’s ace actor Junior NTR made his Bollywood debut with Hrithik Roshan’s War 2 movie.…
It is all known that Tollywood’s ace actor Junior NTR made his Bollywood debut with Hrithik Roshan’s War 2 movie.…
ఈ ఫ్రైడే రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే…
ఈ వారం తెలుగు బాక్సాఫీస్ పరిస్థితి కొంచెం మాములుగా మారింది. బాహుబలి: ది ఎపిక్ రీ-రిలీజ్ హిట్ అవ్వగా, రవితేజ నటించిన మాస్ జాతర ఆశించిన స్థాయిలో…
ఈ వారం తెలుగు బాక్సాఫీస్ పరిస్థితి కొంచెం మాములుగా మారింది. బాహుబలి: ది ఎపిక్ రీ-రిలీజ్ హిట్ అవ్వగా, రవితేజ నటించిన మాస్ జాతర ఆశించిన స్థాయిలో…