నిన్ను నీవు తెలుసుకోవడమే పూజ అని ఆ పూజ చేయడమంటే ప్రాణాయామం చేయడమేనని అదే యోగమని భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినది ఇదేనని శ్రీగురూజీ అన్నారు. విజయనగరం శ్రీ స్వామి రామానందయోగజ్ఞానాశ్రమంలో పరమపూజనీయ శ్రీ అంతర్ముఖానంద 75 వ జన్మదిన సందర్బంగా శ్రీగురూజీ ప్రసంగించారు. దేవుడంటే జీవుడే అని ఈ జీవుడు దేవునిలో కలవడమే బ్రహ్మానందమని చెప్పారు. ఉపనిషత్తుల సారం కూడా ప్రాణాపాణ సమాయుక్తా… అని చెబుతోందన్నారు. ఆశ్రమం హాలులో శుక్రవారం సెప్టెంబర్ 5 వ తేదీన జరిగిన శ్రీ గురూజీ జయంతి ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో శిష్యులు హాజరయ్యారు. ఈ ఉత్సవంలో శివ, చక్రవర్తి, విజయగోపాల్, రవిశాస్త్రి, రవికాంత్, డా సుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, రమేష్, అప్పారావు, ఇలా అధిక సంఖ్యలో శిష్యులు పాల్గొన్నారు
Related Posts
పైరసీ మీద టాలీవుడ్ ఉక్కుపాదం…
సినీ పరిశ్రమకు ఆదాయం లీక్ అయ్యేందుకు ప్రధాన కారణం డిజిటల్ పైరసీ. థియేటర్లలో సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే అక్రమ వెబ్సైట్లు లింకులు విడుదల చేయడం వల్ల…
సినీ పరిశ్రమకు ఆదాయం లీక్ అయ్యేందుకు ప్రధాన కారణం డిజిటల్ పైరసీ. థియేటర్లలో సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే అక్రమ వెబ్సైట్లు లింకులు విడుదల చేయడం వల్ల…
పంచాంగం – అమావాస్య తిథి సమయంలో ఏం చేయాలి ఏం చేయకూడదు
ఈరోజు పంచాంగం ఆధారంగా జ్యేష్ఠ మాస బహుళ చతుర్దశి (అమావాస్య పూర్వ తిథి) సందర్భంగా ఒక విలక్షణమైన, ఆధ్యాత్మిక గాథను మీకోసం సమర్పిస్తున్నాను. ఇది సమయ చక్రం,…
ఈరోజు పంచాంగం ఆధారంగా జ్యేష్ఠ మాస బహుళ చతుర్దశి (అమావాస్య పూర్వ తిథి) సందర్భంగా ఒక విలక్షణమైన, ఆధ్యాత్మిక గాథను మీకోసం సమర్పిస్తున్నాను. ఇది సమయ చక్రం,…