నిన్ను నీవు తెలుసుకోవడమే పూజ అని ఆ పూజ చేయడమంటే ప్రాణాయామం చేయడమేనని అదే యోగమని భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినది ఇదేనని శ్రీగురూజీ అన్నారు. విజయనగరం శ్రీ స్వామి రామానందయోగజ్ఞానాశ్రమంలో పరమపూజనీయ శ్రీ అంతర్ముఖానంద 75 వ జన్మదిన సందర్బంగా శ్రీగురూజీ ప్రసంగించారు. దేవుడంటే జీవుడే అని ఈ జీవుడు దేవునిలో కలవడమే బ్రహ్మానందమని చెప్పారు. ఉపనిషత్తుల సారం కూడా ప్రాణాపాణ సమాయుక్తా… అని చెబుతోందన్నారు. ఆశ్రమం హాలులో శుక్రవారం సెప్టెంబర్ 5 వ తేదీన జరిగిన శ్రీ గురూజీ జయంతి ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో శిష్యులు హాజరయ్యారు. ఈ ఉత్సవంలో శివ, చక్రవర్తి, విజయగోపాల్, రవిశాస్త్రి, రవికాంత్, డా సుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, రమేష్, అప్పారావు, ఇలా అధిక సంఖ్యలో శిష్యులు పాల్గొన్నారు
Related Posts
కింగ్ 100 తో టబు టాలీవుడ్ రీ-ఎంట్రీ
నిన్నే పెళ్లాడతా సినిమా గుర్తుండే ఉంది కదా… ఆ సినిమా లో నాగార్జున టబు జంట సూపర్ అనిపించింది… ఐతే టబు, చాలా కాలం తర్వాత మళ్లీ…
నిన్నే పెళ్లాడతా సినిమా గుర్తుండే ఉంది కదా… ఆ సినిమా లో నాగార్జున టబు జంట సూపర్ అనిపించింది… ఐతే టబు, చాలా కాలం తర్వాత మళ్లీ…
చికెన్ వద్దు… ఈ చేపలే ముద్దు
ఇప్పటి యువత చికెన్, మటన్ కంటే చేపలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ అన్ని చేపలు ఆరోగ్యానికి మంచివి కావు. అయితే కొర్రె మీను లేదా స్నక్ హెడ్…
ఇప్పటి యువత చికెన్, మటన్ కంటే చేపలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ అన్ని చేపలు ఆరోగ్యానికి మంచివి కావు. అయితే కొర్రె మీను లేదా స్నక్ హెడ్…
పశ్చిమాసియాలో అశాంతికి కారణమేంటి?
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా వీడినా, శాశ్వత శాంతి మాత్రం అందని ద్రాక్షలానే ఉంది. తాజా పరిణామాలను గమనిస్తే, కాల్పుల విరమణ పొడిగింపు అనేది కేవలం ఒక…
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా వీడినా, శాశ్వత శాంతి మాత్రం అందని ద్రాక్షలానే ఉంది. తాజా పరిణామాలను గమనిస్తే, కాల్పుల విరమణ పొడిగింపు అనేది కేవలం ఒక…