శంషాబాద్ నుంచి ఒంటరిగా వచ్చే మహిళా ప్రయాణికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షీ క్యాబ్స్ను ఏర్పాటు చేసింది. మహిళలే డ్రైవర్లుగా ఉండే ఈ షీక్యాబ్స్లో పురుషులకు అనుమతి ఉండదు. కేవలం మహిళలు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మహిళతో పాటు భర్త ఉంటే మాత్రమే అనుమతి ఇస్తారు. కేవలం పురుషులకు ఈ క్యాబ్లు అందుబాటులో ఉండవు. ప్రతిరోజూ దాదాపు 90 వేల మంది నగరం నుంచి శంషాబాద్కు ప్రయాణిస్తున్నారు. అయితే, ఒంటరిగా ప్రయాణించే మహిళలను క్యాబ్ డ్రైవర్లు బెదిరించి దోచుకోవడం, అత్యాచారం చేయడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ షీక్యాబ్లు నిత్యం పది వరకు శంషాబాద్లో అందుబాటులో ఉంటాయి. నాలుగు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉన్న మహిళలే క్యాబ్ డ్రైవర్లుగా ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
Related Posts
కార్తీక బుధవారం పంచాంగం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు కార్తిక మాస బహుళ పక్ష అష్టమి తిథి రా.10.58 వరకూ తదుపరి నవమి తిథి,ఆశ్లేష నక్షత్రం సా.06.35…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు కార్తిక మాస బహుళ పక్ష అష్టమి తిథి రా.10.58 వరకూ తదుపరి నవమి తిథి,ఆశ్లేష నక్షత్రం సా.06.35…
కాంతారా పై ప్రశంసల వర్షం కురిపించిన సునీల్ శెట్టి…
రిషబ్ శెట్టి కాంతారా… ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్బస్టర్ అయ్యిందో మనకి తెలిసిందే కదా… కేవలం నాలుగు రోజుల్లో ౩౦౦ కోట్ల కలెక్షన్ దాటేసింది… ఇక…
రిషబ్ శెట్టి కాంతారా… ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్బస్టర్ అయ్యిందో మనకి తెలిసిందే కదా… కేవలం నాలుగు రోజుల్లో ౩౦౦ కోట్ల కలెక్షన్ దాటేసింది… ఇక…
వామ్మో…సెప్టెంబర్లో 3 వేల కోట్ల మద్యం తాగేశారా?
ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ నెలలో 3.046 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్ శాఖ స్పష్టం…
ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ నెలలో 3.046 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్ శాఖ స్పష్టం…