తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులు ముగిసిన తరువాత కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఆదివారం రోజున శ్రీవారిని 84,424 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 27,872 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక సోమవారం రోజున భక్తుల రద్దీ భారీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉచిత దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా, రూ. 300 టికెట్ దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతున్నట్టుగా అధికారులు తెలియజేశారు. ఆదివారం రోజున హుండీ ద్వారా రూ. 4.06 కోట్ల ఆదాయం లభించింది.
Related Posts
కామారెడ్డిపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్?
అధికారంలోకి రావడానికి ఎంత కష్టపడ్డారో… దానిని నిలబెట్టుకోవడానికి మరింతగా కష్టపడాలి. మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు నాలుగింతలు కష్టపడాలి. విజయం కోసం ఎన్నిదారులు ఉన్నాయో అన్ని దారుల్లోనూ ప్రయత్నించాలి.…
అధికారంలోకి రావడానికి ఎంత కష్టపడ్డారో… దానిని నిలబెట్టుకోవడానికి మరింతగా కష్టపడాలి. మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు నాలుగింతలు కష్టపడాలి. విజయం కోసం ఎన్నిదారులు ఉన్నాయో అన్ని దారుల్లోనూ ప్రయత్నించాలి.…
హనుమంతుడి కాళ్లముందున్న స్త్రీ ఎవరో తెలిస్తే షాకవుతారు?
హనుమంతుడు మహాబలవంతుడు. ఎన్ని అపాయాలు వచ్చినా ఆయన్ను తలచుకుంటే చాలు ఇట్టే తగ్గిపోతాయి. ఎవరైనా సరే సంపూర్ణ శరణాగతి పొందితే చాలు మన పక్కనే ఉండి మనల్ని…
హనుమంతుడు మహాబలవంతుడు. ఎన్ని అపాయాలు వచ్చినా ఆయన్ను తలచుకుంటే చాలు ఇట్టే తగ్గిపోతాయి. ఎవరైనా సరే సంపూర్ణ శరణాగతి పొందితే చాలు మన పక్కనే ఉండి మనల్ని…
Diwali Special South Releases: Check Out The 13 South Indian Movies Releasing This Week…
2. Theater: The Myth Of Reality 3. K-Ramp 4. Carmeni Selvam 5. The Pet Detective 6. Premigala Gamanakke 7. Diesel…
2. Theater: The Myth Of Reality 3. K-Ramp 4. Carmeni Selvam 5. The Pet Detective 6. Premigala Gamanakke 7. Diesel…