తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులు ముగిసిన తరువాత కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఆదివారం రోజున శ్రీవారిని 84,424 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 27,872 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక సోమవారం రోజున భక్తుల రద్దీ భారీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉచిత దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా, రూ. 300 టికెట్ దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతున్నట్టుగా అధికారులు తెలియజేశారు. ఆదివారం రోజున హుండీ ద్వారా రూ. 4.06 కోట్ల ఆదాయం లభించింది.
Related Posts
విశాఖలో దంచికొడుతున్న వాన
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతం తీరప్రాంతాలైన విశాఖ జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ ఉదయం నుంచి విశాఖపట్నంలో భారీ…
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతం తీరప్రాంతాలైన విశాఖ జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ ఉదయం నుంచి విశాఖపట్నంలో భారీ…
రామ్ చరణ్ పెద్ది షూటింగ్ అప్డేట్…
రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’. బుచ్చి బాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 27న విడుదలకు…
రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’. బుచ్చి బాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 27న విడుదలకు…
సంక్రాంతి రోజున వీటిని దానంగా ఇవ్వండి…మార్పులు ఊహించలేరు
హిందూ ధర్మంలో సంక్రాంతి అత్యంత పవిత్రమైన, విశేష ప్రాధాన్యం కలిగిన పండుగ. ఇది ప్రకృతి, కాలచక్రం, సూర్యుని సంచారంతో ముడిపడి ఉన్న మహాపర్వం. ప్రతి సంవత్సరం మాఘ…
హిందూ ధర్మంలో సంక్రాంతి అత్యంత పవిత్రమైన, విశేష ప్రాధాన్యం కలిగిన పండుగ. ఇది ప్రకృతి, కాలచక్రం, సూర్యుని సంచారంతో ముడిపడి ఉన్న మహాపర్వం. ప్రతి సంవత్సరం మాఘ…