ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రైవేటుపరం చేయడం వలన పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులు పడతారని, టాలెంట్ ఉన్నా వారి నుంచి వైద్యవిద్య దూరమౌతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం కానివ్వకూడదనే ఉద్దేశంతో వైసీపీ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నది. వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈ నిరసనలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద ఈ నిరసనలు చేపట్టనున్నారు. మెడికల్ కాలేజీ విషయంలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని చెబుతున్నారు. #SaveMedicalCollegesInAP, #YSRCPForMedicalStudents వంటి హ్యాష్ ట్యాగ్లను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది. మరి ఈ నిరసనలపై కూటమి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
Related Posts
బారాబంకిలో విషాదం… అవస్నేశ్వర్ మహాదేవ్ ఆలయంలో తొక్కిసలాట
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగిన ఒక విషాద సంఘటన నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే, ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది, ఇది స్థానికులను మరియు భక్తులను ఒక్కసారిగా…
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగిన ఒక విషాద సంఘటన నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే, ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది, ఇది స్థానికులను మరియు భక్తులను ఒక్కసారిగా…
నేపాల్లో పశుపతినాథ్ ఆలయం భద్రంగానే ఉందా… ఈ వీడియో ఏం చెబుతోంది?
నేపాల్ అంటే గుర్తుకు వచ్చేది హిమాలయాలు, ఎత్తైన కొండలు, ప్రశాంత వాతావరణం, అంతకు మించి పశుపతినాథ్ దేవాలయం. మహాశివుని భక్తులకు పశుపతినాథ్ అలయం అత్యంత పవిత్రమైన ఆలయం.…
నేపాల్ అంటే గుర్తుకు వచ్చేది హిమాలయాలు, ఎత్తైన కొండలు, ప్రశాంత వాతావరణం, అంతకు మించి పశుపతినాథ్ దేవాలయం. మహాశివుని భక్తులకు పశుపతినాథ్ అలయం అత్యంత పవిత్రమైన ఆలయం.…
చలికాలంలో ఇలా అస్సలు చేయకండి…ప్రాణాలకు ముప్పు
చలికాలంలో చలి నుంచి రక్షణ పొందడానికి చాలామంది నిద్రపోతూ దుప్పటిని ముఖం వరకు కప్పుకోవడం ఒక సాధారణ అలవాటుగా మారింది. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యానికి…
చలికాలంలో చలి నుంచి రక్షణ పొందడానికి చాలామంది నిద్రపోతూ దుప్పటిని ముఖం వరకు కప్పుకోవడం ఒక సాధారణ అలవాటుగా మారింది. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యానికి…