Native Async

కేదార్నాథ్‌ దర్శనాలు బంద్‌… ఆలయం మూసివేతకు సన్నాహాలు

హిమాలయ పరివాహక ప్రాంతంలో అత్యంత పవిత్ర క్షేత్రంగా భావించబడే శ్రీ కేదారనాథ్‌ ధామ్‌ ఆలయం రేపు ఉదయం 8.30 గంటలకు అధికారికంగా మూసివేస్తున్నారు. శీతాకాలంలో మంచు కురుస్తుంది…

చిత్తూరు జిల్లాలో రేపు స్కూళ్లు బంద్‌

చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఈ వర్షం కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పలు ఇబ్బందులు…

ఆఫ్ఘాన్‌ శరణార్థులకు పాకిస్తాన్‌ అల్టిమేటం – దేశం విడిచి వెళ్లాలని ఆదేశం

పాకిస్తాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అనధికారికంగా ఎటువంటి పత్రాలు, దృవీకరణ పత్రాలు లేని శరణార్థులను వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.…

వైభవోపేతంగా శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మ ఉయ్యాల కంబాల ఉత్సవం

ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం మంగళవారం రాత్రి వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా, భాజభజంత్రీల నడుమ జరిగింది. గర్భగుడిలో ఉన్న అమ్మవారికి…

దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా ‘కాంత’ నుంచి “అమ్మడివే…” సాంగ్

దుల్కర్ సల్మాన్… ఈ వెర్సటైల్ నటుడు ఒక్క మలయాళ సినిమా లోనే కాదు, ఇటు తెలుగు, అటు హిందీ ఇంకా తమిళ్ లో కూడా సూపర్ గా…

శబరిమల అయ్యప్పను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము

దేశ ప్రధమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కేరళలోని శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లదుస్తులు ధరించిన ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి కేరళ…

గుజరాత్‌లోని డాకోర్‌లో ప్రసాదం లూటీ ఉత్సవం

డాకోర్, గుజరాత్‌లో ప్రతి సంవత్సరం జరిగే ఈ విశిష్టమైన ప్రసాద “లూట్ ఉత్సవం” శతాబ్దాల నుంచి కొనసాగుతున్న పవిత్ర సంప్రదాయం. గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఉన్న డాకోర్…

కార్తీకంలో ఒక్కపూట భోజనం ఎందుకు చేయాలి?

కార్తీకమాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భక్తి కిరణాలు ప్రసరిస్తున్నాయి.  దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  తెల్లవారు జామున సముద్ర లేదా నదుల్లో స్నానం చేసి భక్తితో మహాశివుడిని…

🔔 Subscribe for Latest Articles