దేశ ప్రధమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కేరళలోని శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లదుస్తులు ధరించిన ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి కేరళ వెళ్లి అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్ ద్వారా కొంతదూరం ప్రయాణించి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. కాగా, నిన్నటి రోజున ఢిల్లీ నుంచి కేరళ వెళ్లిన ద్రౌపది ముర్మును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం రాష్ట్రపతి దీక్షా వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఒక వయసు దాటిని మహిళలు స్వామివారిని దర్శించుకోవచ్చు అనే విధానం ద్వారానే తాను శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్టుగా తెలిపారు. రాష్ట్రపతి ముర్ము శబరిమల ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాలు వేరు, భక్తి వేరని… దైవం ముందు అందరూ సమానమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Related Posts
ఎన్టీఆర్ పేరు, ఇమేజ్ దుర్వినియోగానికి బ్రేక్ – ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్యం పెరుగుతున్న ఈ కాలంలో సెలబ్రిటీల ఐడెంటిటీ మిస్ యూజ్ కి గురవుతోంది. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిపత్యం పెరుగుతున్న ఈ కాలంలో సెలబ్రిటీల ఐడెంటిటీ మిస్ యూజ్ కి గురవుతోంది. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన…
What Are the Bihar Results Signalling to the Nation?
The Bihar election results have triggered a nationwide discussion. Although the opposition expected a defeat, they did not anticipate such…
The Bihar election results have triggered a nationwide discussion. Although the opposition expected a defeat, they did not anticipate such…
థియేటర్ లో సినిమా పండగ…
సెప్టెంబర్ మొదలు… అసలు థియేటర్స్ లో సినిమా పండగ వాతావరణం కనిపిస్తుంది… ఫస్ట్ మనకి మౌళి లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, ఇంకా థియేటర్స్…
సెప్టెంబర్ మొదలు… అసలు థియేటర్స్ లో సినిమా పండగ వాతావరణం కనిపిస్తుంది… ఫస్ట్ మనకి మౌళి లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, ఇంకా థియేటర్స్…