పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిపాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.0గా నమోదైనట్టుగా వార్తులు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని గోస్తాకు25 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఆఫ్ఘనిప్తాన్లో సంభవించిన ఈ భూకంపం ప్రభావం పాకిస్తాన్, తుర్కుమొనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలపై కూడా ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే, అర్ధరాత్రి తరువాత ఈ భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇంట్లో నుంచి వీధుల్లోకి పరిగెత్తుకొచ్చారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి, ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివారాలు ఇంకా అందాల్సి ఉంది.
Related Posts

వీధి కుక్కల నుంచి రక్షణ ఎలా?
Spread the loveSpread the loveTweetమన నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒక సాధారణ సమస్య వీధి కుక్కలు. ప్రత్యేకంగా వర్షాకాలంలో వీటి సంఖ్య పెరిగిపోవడమే కాకుండా, వీటి ప్రవర్తన మరింత…
Spread the love
Spread the loveTweetమన నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒక సాధారణ సమస్య వీధి కుక్కలు. ప్రత్యేకంగా వర్షాకాలంలో వీటి సంఖ్య పెరిగిపోవడమే కాకుండా, వీటి ప్రవర్తన మరింత…

2025 జూలై 3 – తిరుమల శ్రీవారి దర్శన వివరాలు
Spread the loveSpread the loveTweetశ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య: 64,015 మంది భక్తులు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ సంఖ్య తిరుమలలో భక్తుల ప్రవాహం ఎంతగా…
Spread the love
Spread the loveTweetశ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య: 64,015 మంది భక్తులు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ సంఖ్య తిరుమలలో భక్తుల ప్రవాహం ఎంతగా…

రాష్ట్రపతి స్వతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కీలక అంశాలు
Spread the loveSpread the loveTweetరాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగాన్ని యధాతథంగా ఇక్కడ అందిస్తున్నాము.…
Spread the love
Spread the loveTweetరాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగాన్ని యధాతథంగా ఇక్కడ అందిస్తున్నాము.…