ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు సోమవారం సందర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలను స్వీకరించి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన అశోక్గజపతి, అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక ఆశీర్వచం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష, సూపరింటిండెంట్ వైవి రమణి, ఇతర అధికారులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.
Related Posts
విజయ్ ‘జన నాయకన్’ సినిమా రిలీజ్ పోస్టుపోన్…
తళపతి విజయ్ చివరిసారిగా వెండితెరపై కనిపించబోతున్న సినిమా ‘జన నాయకన్’. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన విజయ్కు ఇది చివరి సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో భారీ…
తళపతి విజయ్ చివరిసారిగా వెండితెరపై కనిపించబోతున్న సినిమా ‘జన నాయకన్’. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన విజయ్కు ఇది చివరి సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో భారీ…
బాక్సాఫీస్ కొల్లగొడుతున్న వీరభద్రుడు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఎదురుచూసిన భారీ కంబ్యాక్ చివరికి “కరుప్పు” (తెలుగులో ‘వీరభద్రుడు’) రూపంలో దొరికింది. విడుదలైనప్పటి నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఎదురుచూసిన భారీ కంబ్యాక్ చివరికి “కరుప్పు” (తెలుగులో ‘వీరభద్రుడు’) రూపంలో దొరికింది. విడుదలైనప్పటి నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా…
తెలంగాణలో కులగణన…అత్యధికంగా ఉన్న కులాలు ఇవే
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వే’ (కులగణన) తుది వివరాలు వెలువడ్డాయి. రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ గణంకాలను…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వే’ (కులగణన) తుది వివరాలు వెలువడ్డాయి. రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ గణంకాలను…