ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు సోమవారం సందర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలను స్వీకరించి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన అశోక్గజపతి, అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక ఆశీర్వచం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష, సూపరింటిండెంట్ వైవి రమణి, ఇతర అధికారులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.
Related Posts
బ్రహ్మోత్సవాల నవధాన్యాల విశిష్టత ఇదే
ఈ ఏడాది తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుండి ఆరంభమవుతున్నాయి. కానీ, ఆ ఉత్సవాలకు బీజం పడే ఘట్టం అంకురార్పణం, ఇది సెప్టెంబర్…
ఈ ఏడాది తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీ నుండి ఆరంభమవుతున్నాయి. కానీ, ఆ ఉత్సవాలకు బీజం పడే ఘట్టం అంకురార్పణం, ఇది సెప్టెంబర్…
పుతిన్ కీలక వ్యాఖ్యలుః ప్రపంచదేశాల్లో భారీ అణువిద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల చేసిన ఒక ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన ప్రకారం, ప్రపంచంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అణుశక్తి విద్యుత్ ప్లాంట్లలో దాదాపు…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల చేసిన ఒక ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన ప్రకారం, ప్రపంచంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అణుశక్తి విద్యుత్ ప్లాంట్లలో దాదాపు…
వైసీపీ అనేది ఒక పెద్ద డ్రామా కంపెనీ
•బాబాయ్ హత్య దగ్గర నుంచి ఆ పార్టీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు•ఇప్పుడు కల్తీ నెయ్యిపైనా అదే దారి•నెయ్యి కల్తీ నిజమేనని సిట్ చెప్పినా… సుబ్బారెడ్డి ఒప్పుకున్నా రోడ్డెక్కి…
•బాబాయ్ హత్య దగ్గర నుంచి ఆ పార్టీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు•ఇప్పుడు కల్తీ నెయ్యిపైనా అదే దారి•నెయ్యి కల్తీ నిజమేనని సిట్ చెప్పినా… సుబ్బారెడ్డి ఒప్పుకున్నా రోడ్డెక్కి…