ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు సోమవారం సందర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలను స్వీకరించి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన అశోక్గజపతి, అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక ఆశీర్వచం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష, సూపరింటిండెంట్ వైవి రమణి, ఇతర అధికారులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.
Related Posts
శరన్నవరాత్రులుః సరస్వతి దేవి అలంకరణ విశిష్టత
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మూల నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతి రూపంలో అలంకరిస్తారు. విద్య, జ్ఞానం, కళలు, సంగీతం, సాహిత్యం వంటి అనేక కళలకు అమ్మ అధిష్టాన…
దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మూల నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతి రూపంలో అలంకరిస్తారు. విద్య, జ్ఞానం, కళలు, సంగీతం, సాహిత్యం వంటి అనేక కళలకు అమ్మ అధిష్టాన…
నిఖిల్ స్వయంభు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియో..
Post Views: 57
Post Views: 57
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి రివ్యూ
రాక్షసుడు తర్వాత మళ్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్–అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరపైకి వచ్చిన సినిమా కిష్కింధపురి. ఇది శ్రీనివాస్ కెరీర్లో తొలిసారి చేసిన హారర్ జానర్ సినిమా.…
రాక్షసుడు తర్వాత మళ్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్–అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరపైకి వచ్చిన సినిమా కిష్కింధపురి. ఇది శ్రీనివాస్ కెరీర్లో తొలిసారి చేసిన హారర్ జానర్ సినిమా.…