ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు సోమవారం సందర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలను స్వీకరించి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన అశోక్గజపతి, అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక ఆశీర్వచం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష, సూపరింటిండెంట్ వైవి రమణి, ఇతర అధికారులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.
Related Posts
వరంగల్ శ్వేతార్క ఆలయంలో సంకష్ట చతుర్థి పూజలు
వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్వేతార్క మూల గణపతి ఆలయం వద్ద గురువారం రోజు సంకష్టహర చవితి సందర్భంగా విశేష ఉత్సాహం నెలకొంది. తెల్లవారుజామునే భక్తులు గణనాథుని దర్శనార్థం…
వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్వేతార్క మూల గణపతి ఆలయం వద్ద గురువారం రోజు సంకష్టహర చవితి సందర్భంగా విశేష ఉత్సాహం నెలకొంది. తెల్లవారుజామునే భక్తులు గణనాథుని దర్శనార్థం…
మెగాస్టార్ మన శంకర వర ప్రసాద్ లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్…
సంక్రాంతికి మన మెగాస్టార్ వస్తే, ఫాన్స్ ఊరుకుంటారా… పైగా అది కూడా ఒక ఫామిలీ ఎంటర్టైనర్… ఇంకా బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా. ఆమ్మో ఇన్ని…
సంక్రాంతికి మన మెగాస్టార్ వస్తే, ఫాన్స్ ఊరుకుంటారా… పైగా అది కూడా ఒక ఫామిలీ ఎంటర్టైనర్… ఇంకా బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా. ఆమ్మో ఇన్ని…
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధం – సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
“లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసే పరిస్థితి లేదు. వదిలేస్తే ఒక భారం. పునర్నిర్మిస్తే మరొక భారం. అన్ని విషయాలపై చర్చలు చేసి, ప్రాజెక్టును…
“లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసే పరిస్థితి లేదు. వదిలేస్తే ఒక భారం. పునర్నిర్మిస్తే మరొక భారం. అన్ని విషయాలపై చర్చలు చేసి, ప్రాజెక్టును…