ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు సోమవారం సందర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలను స్వీకరించి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన అశోక్గజపతి, అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక ఆశీర్వచం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష, సూపరింటిండెంట్ వైవి రమణి, ఇతర అధికారులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.
Related Posts
పర్సనల్ లోన్ కోసం వెంపర్లాడుతున్నారా
ఆన్లైన్లో చిటికెలో దొరికేసే ‘పర్సనల్ లోన్’ (Personal Loan) చాలా మందికి అత్యవసర సమయాల్లో ఆపద్బాంధవుడిలా కనిపిస్తుంది. ఎలాంటి గ్యారెంటీ, పేపర్ వర్క్ లేకుండా ఖాతాలో డబ్బులు…
ఆన్లైన్లో చిటికెలో దొరికేసే ‘పర్సనల్ లోన్’ (Personal Loan) చాలా మందికి అత్యవసర సమయాల్లో ఆపద్బాంధవుడిలా కనిపిస్తుంది. ఎలాంటి గ్యారెంటీ, పేపర్ వర్క్ లేకుండా ఖాతాలో డబ్బులు…
ఈ గుర్రం ఖరీదు అక్షరాల 15 కోట్ల రూపాయలు
పుష్కర్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది పశువుల మేళ. ఈ పశుమేళాలో ఆకర్షణీయమైన ఎద్దులు, దున్నలు, ఆవులు, గేదెలు, ఒంటెలు, గుర్రాలు వంటి మేలిమి జాతికి చెందిన…
పుష్కర్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది పశువుల మేళ. ఈ పశుమేళాలో ఆకర్షణీయమైన ఎద్దులు, దున్నలు, ఆవులు, గేదెలు, ఒంటెలు, గుర్రాలు వంటి మేలిమి జాతికి చెందిన…
షాకింగ్న్యూస్ః మహారాష్ట్రలో విమాన ప్రమాదం…డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి
మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఆయన కన్నుమూశారు. ఈరోజు ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ కావలసి…
మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఆయన కన్నుమూశారు. ఈరోజు ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ కావలసి…