సూర్యదోషం ఉన్నవారు రాత్రి నిద్రపోయే ముందు మంచం కింద రాగిపాత్రలో నీటిని నింపి పెట్టుకోవాలి. చంద్రదోషం నుంచి బయటపడాలంటే వెండి పాత్రలో నీటిని పోసి మంచంకింద ఉంచుకోవడంగాని లేదా వెండి ఆభరణాలను దిండుకింద ఉంచుకోవడంగాని చేయాలి. మంగళదోషం నుంచి బయటపడాలంటే కంచు పాత్రలో నీటిని పోసి మంచం కింద ఉంచుకోవాలి. జాతకంలో బుధ దోషం ఉన్నట్టైతే రాత్రి పడుకునే ముందు దిండుకింద బంగారు ఆభరణాలను ఉంచుకోవాలి. గురుదోషం ఉన్నవారు పసుపు ముద్దను గుడ్డలో చుట్టి తలకిందపెట్టుకోవాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా నుదిటిపై తిలకం దిద్దుకోవడం వలన రాహు దోషం నుంచి బయటపడతారు. జంతువులకు ఆహారాన్ని అందించడం వలన కేతువు సంతోషిస్తాడు. ఫలితంగా ఈ దోషం ఉన్నవారికి మంచి చేస్తాడు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే వెండి చేపను దిండుకింద ఉంచుకోవాలి. నీలం రంగు రత్నాన్ని దిండుకింద ఉంచుకోవడమో లేదా ఇనుప పాత్రలో నీటిని నింపి మంచం కింద ఉంచుకోవడమో చేయడం వలన శనీశ్వరుని దోషం నుంచి బయటపడతారు.
Related Posts
త్వరలో పురుషులకు ఫ్రీబస్ సర్వీస్… ఎక్కడో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాల తరహాలో, త్వరలో పురుషులకు కూడా ఫ్రీ బస్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. అయితే ఇది అన్నివర్గాలకు…
తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాల తరహాలో, త్వరలో పురుషులకు కూడా ఫ్రీ బస్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. అయితే ఇది అన్నివర్గాలకు…
Day 9: Producer Bandla Ganesh Sankalpa Yatra
Post Views: 107
Post Views: 107
తెలుగు యాక్టర్స్ కి అవార్డు ల పంట…
Post Views: 84
Post Views: 84