వినాయక చవితి నవరాత్రులు ముగిశాయి. తొమ్మిదిరోజులపాటు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో గణనాథులను పూజించిన భక్తులు, ఆ తరువాత ఆ విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చారు. అయితే, ఈ నిమజ్జన వేడుకలు ఒక్కోచోట ఒక్కోవిధంగా జరిగాయి. భారీ క్రేన్లతో కొన్ని చోట్ల సరస్సుల్లో, నదుల్లో, సముద్రాల్లో నిమజ్జనం చేస్తే రాజమహేంద్రవరంలోని గోదావరిలో విగ్రహాల నిమజ్జనం అందర్నీ ఆకట్టుకునేవిధంగా జరిగింది. విగ్రహాలను నదిలో విసిరేయకుండా, వాటిని పడవలో పెట్టుకొని నది మధ్యలోకి తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేశారు. భక్తిశ్రద్ధలతో పూజించిన వాటిని క్రేన్ల సహాయంలో విసిరేయడం, కాలితో తొక్కడం, నిమజ్జనం సమయంలో విగ్రహాలు విరిగిపోవడం చేయకూడదని, అలా చేస్తే ఆ భగవంతుడికి మనపై కోపం వస్తుందని అంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాజమహేంద్రవరంలో విగ్రహాల నిమజ్జనం నదిమధ్యలో ఈ వీడియో చూపిన విధంగా చేశారు.
Related Posts
100M వ్యూస్ దాటేసింది చరణ్ ‘చికిరి చికిరి…’
ఇందాకే కదా మనం మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వార ప్రసాద్’ సినిమా లోంచి వచ్చిన “మీసాల పిల్ల…” సాంగ్ 75M వ్యూస్ దాటేసింది అని న్యూస్…
ఇందాకే కదా మనం మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వార ప్రసాద్’ సినిమా లోంచి వచ్చిన “మీసాల పిల్ల…” సాంగ్ 75M వ్యూస్ దాటేసింది అని న్యూస్…
కేటీఎమ్ కొత్త డ్యూక్ బైక్… మైండ్ బ్లోయింగ్ మైలేజ్
కేటీఎమ్ భారత మార్కెట్లో యువతను లక్ష్యంగా చేసుకుని కొత్త KTM 160 Duke మోడల్ను ప్రవేశపెట్టింది. స్పోర్టీ లుక్, శక్తివంతమైన ఇంజిన్, ప్రీమియం టెక్నాలజీతో ఈ బైక్…
కేటీఎమ్ భారత మార్కెట్లో యువతను లక్ష్యంగా చేసుకుని కొత్త KTM 160 Duke మోడల్ను ప్రవేశపెట్టింది. స్పోర్టీ లుక్, శక్తివంతమైన ఇంజిన్, ప్రీమియం టెక్నాలజీతో ఈ బైక్…
రంగనాథుడు శ్రీరంగంలో ఎలా ఆవిర్భవించాడో తెలుసా?
శ్రీరంగం భూలోక వైకుంఠంగా ఎలా అవతరించిందో తెలుసుకుంటే భక్తుల హృదయం భక్తిరసంతో పరవశించక మానదు. సృష్టి ఆరంభంలో శ్రీమహావిష్ణువు తన అర్చావతారంగా రంగనాథస్వామిని సృష్టికర్త బ్రహ్మకు అనుగ్రహించాడు.…
శ్రీరంగం భూలోక వైకుంఠంగా ఎలా అవతరించిందో తెలుసుకుంటే భక్తుల హృదయం భక్తిరసంతో పరవశించక మానదు. సృష్టి ఆరంభంలో శ్రీమహావిష్ణువు తన అర్చావతారంగా రంగనాథస్వామిని సృష్టికర్త బ్రహ్మకు అనుగ్రహించాడు.…