వినాయక చవితి నవరాత్రులు ముగిశాయి. తొమ్మిదిరోజులపాటు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో గణనాథులను పూజించిన భక్తులు, ఆ తరువాత ఆ విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చారు. అయితే, ఈ నిమజ్జన వేడుకలు ఒక్కోచోట ఒక్కోవిధంగా జరిగాయి. భారీ క్రేన్లతో కొన్ని చోట్ల సరస్సుల్లో, నదుల్లో, సముద్రాల్లో నిమజ్జనం చేస్తే రాజమహేంద్రవరంలోని గోదావరిలో విగ్రహాల నిమజ్జనం అందర్నీ ఆకట్టుకునేవిధంగా జరిగింది. విగ్రహాలను నదిలో విసిరేయకుండా, వాటిని పడవలో పెట్టుకొని నది మధ్యలోకి తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేశారు. భక్తిశ్రద్ధలతో పూజించిన వాటిని క్రేన్ల సహాయంలో విసిరేయడం, కాలితో తొక్కడం, నిమజ్జనం సమయంలో విగ్రహాలు విరిగిపోవడం చేయకూడదని, అలా చేస్తే ఆ భగవంతుడికి మనపై కోపం వస్తుందని అంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాజమహేంద్రవరంలో విగ్రహాల నిమజ్జనం నదిమధ్యలో ఈ వీడియో చూపిన విధంగా చేశారు.
Related Posts
తిరుపతి మార్గంలో కొత్తరైళ్లు…వేసవి రద్దీకి నుంచి ఊరట
వేసవి సెలవుల్లో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని తపించే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే భారీ ఊరటనిచ్చింది. ఎండల తీవ్రత, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్,…
వేసవి సెలవుల్లో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని తపించే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే భారీ ఊరటనిచ్చింది. ఎండల తీవ్రత, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్,…
సమంత మా ఇంటి బంగారం టీజర్ రిలీజ్ అయ్యేది ఆ రోజే…
సమంత… మొన్నే హాయిగా రాజ్ నిడమోరు ని పెళ్లి చేసుకుని, హ్యాపీ గా ఉంది… ఐతే ఒక పక్క కొత్త జీవితాన్ని స్టార్ట్ పెట్టి, ప్రొఫెషనల్ కెరీర్…
సమంత… మొన్నే హాయిగా రాజ్ నిడమోరు ని పెళ్లి చేసుకుని, హ్యాపీ గా ఉంది… ఐతే ఒక పక్క కొత్త జీవితాన్ని స్టార్ట్ పెట్టి, ప్రొఫెషనల్ కెరీర్…
పంచాంగం – నవంబర్ 25, మంగళవారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు ఈరోజు మార్గశీర్ష మాస శుక్ల పక్ష పంచమి తిథి రా.10.56 వరకూ తదుపరి షష్ఠి తిథి, ఉత్తరాషాడ…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు ఈరోజు మార్గశీర్ష మాస శుక్ల పక్ష పంచమి తిథి రా.10.56 వరకూ తదుపరి షష్ఠి తిథి, ఉత్తరాషాడ…