వినాయక చవితి నవరాత్రులు ముగిశాయి. తొమ్మిదిరోజులపాటు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో గణనాథులను పూజించిన భక్తులు, ఆ తరువాత ఆ విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చారు. అయితే, ఈ నిమజ్జన వేడుకలు ఒక్కోచోట ఒక్కోవిధంగా జరిగాయి. భారీ క్రేన్లతో కొన్ని చోట్ల సరస్సుల్లో, నదుల్లో, సముద్రాల్లో నిమజ్జనం చేస్తే రాజమహేంద్రవరంలోని గోదావరిలో విగ్రహాల నిమజ్జనం అందర్నీ ఆకట్టుకునేవిధంగా జరిగింది. విగ్రహాలను నదిలో విసిరేయకుండా, వాటిని పడవలో పెట్టుకొని నది మధ్యలోకి తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేశారు. భక్తిశ్రద్ధలతో పూజించిన వాటిని క్రేన్ల సహాయంలో విసిరేయడం, కాలితో తొక్కడం, నిమజ్జనం సమయంలో విగ్రహాలు విరిగిపోవడం చేయకూడదని, అలా చేస్తే ఆ భగవంతుడికి మనపై కోపం వస్తుందని అంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాజమహేంద్రవరంలో విగ్రహాల నిమజ్జనం నదిమధ్యలో ఈ వీడియో చూపిన విధంగా చేశారు.
Related Posts
శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన ఎమ్మెల్సీ నాగ బాబు…
శాసన మండలి సభ్యులు కె. నాగబాబు గురువారం శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. “వర్షాల సమయంలో వరద నీటి కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామని, సుదీర్ఘ…
శాసన మండలి సభ్యులు కె. నాగబాబు గురువారం శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. “వర్షాల సమయంలో వరద నీటి కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామని, సుదీర్ఘ…
మెగాస్టార్ చిరంజీవి కొదమ సింహం రి-రిలీజ్ ట్రైలర్ చూసారా???
మెగాస్టార్ చిరంజీవి నటించిన క్లాసిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కొదమ సింహం మళ్లీ థియేటర్స్లోకి వస్తోంది! నవంబర్ 21న ఈ ఐకానిక్ మూవీ గ్రాండ్ రీ–రిలీజ్గా ప్రేక్షకుల ముందుకు…
మెగాస్టార్ చిరంజీవి నటించిన క్లాసిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కొదమ సింహం మళ్లీ థియేటర్స్లోకి వస్తోంది! నవంబర్ 21న ఈ ఐకానిక్ మూవీ గ్రాండ్ రీ–రిలీజ్గా ప్రేక్షకుల ముందుకు…
ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనకు బయలుదేరిన సీఎం టీం…
సోమవారం ఉదయం మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ముఖ్యమంత్రి గారు పూజలు నిర్వహించి మహా జాతరను ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో…
సోమవారం ఉదయం మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ముఖ్యమంత్రి గారు పూజలు నిర్వహించి మహా జాతరను ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో…