తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించినవారు వేంగమాంబ అన్నదానం కేంద్రంలో ప్రసాదం స్వీకరిస్తుంటారు. ఎక్కువ మంది భక్తులు ఇక్కడే ఆహారం తీసుకొని, టీటీడీ కాటేజెస్లో బసచేస్తుంటారు. అయితే, తిరుమల వెళ్లినవారు డబ్బుల గురించి ఆలోచించేవారు కాకుంటే ఒక్కసారి శ్రీవారి నైవేద్యం అనే రెస్టారెంట్కి వెళ్లి భోజనం చేయండి. ఇక్కడ సౌత్, నార్త్ ఇండియన్ తాలి దొరుకుతుంది. శ్రీవారి సన్నిధిలో తయారు చేసే ఆహారం కావడంతో తాలికి ప్రసాదం రుచి వస్తుంది. ఇక్కడ భోజనం చేసిన ఓ ఇన్ప్లూయేన్సర్ తన అనుభవాలను పంచుకున్నాడు. అతను చెప్పినదాని ప్రకారం తాలి రుచి చాలా బాగుందని, తిరుమల వెళ్లినవారు తప్పకుండా ఒకసారి తాలీ టేస్ట్ చేయాలని చెబుతున్నాడు. మరెందుకు ఆలస్యం శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే ఒకసారి ఈ రెస్టారెంట్ను దర్శించండి.
Related Posts
Anu Emmanuel Pens A Heartfelt Note For Rashmika And Rahul Ravindran…
It is all known Rashmika Mandanna’s ‘The Girlfriend’ movie turned into a blockbuster with heart-touching content. Well, it is a…
It is all known Rashmika Mandanna’s ‘The Girlfriend’ movie turned into a blockbuster with heart-touching content. Well, it is a…
Vijay Devarakonda Is All Happy With Book My Show Disabling Review On Its Platform
It is all known that Book My Show is only the ticket booking platform when it comes to movies… Right…
It is all known that Book My Show is only the ticket booking platform when it comes to movies… Right…
Dussehra Navaratri: బాలా త్రిపుర సుందరి అవతార రహస్యం
దసరా శరన్నవరాత్రులు రోజునుంచి ప్రారంభం అవుతున్నాయి. నవ దుర్గా సాంప్రదాయం ప్రకారం ఈరోజు భక్తులు దుర్గాదేవిని శైలపుత్రి అవతారంలో పూజిస్తారు. శైలపుత్రి అంటే పర్వత రాజు కుమార్తె…
దసరా శరన్నవరాత్రులు రోజునుంచి ప్రారంభం అవుతున్నాయి. నవ దుర్గా సాంప్రదాయం ప్రకారం ఈరోజు భక్తులు దుర్గాదేవిని శైలపుత్రి అవతారంలో పూజిస్తారు. శైలపుత్రి అంటే పర్వత రాజు కుమార్తె…