పంచాంగం – 2026, జనవరి 2

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,దక్షిణాయణం, హేమంత ఋతువు ఈరోజు పుష్య మాస శుక్ల పక్ష చతుర్దశి తిథి సా.06.53 వరకూ తదుపరి పూర్ణిమ తిథి,మృగశీర్ష నక్షత్రం రా.08.04…

బీర్లు మంచినీళ్ల కంటే చౌక…ఎక్కడో తెలుసా?

బీర్లు మంచినీళ్ల కంటే చౌకగా దొరికే దేశాలు ఉన్నాయంటే వినడానికి నిజంగా ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది ఊహ కాదు, నిజం. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో బీర్…

ఆరు చోట్ల నాకా బందీ…న్యూ ఇయ‌ర్ ఆంక్ష‌లు

ఆంగ్ల సంవ‌త్స‌రం దృష్ట్యా విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిదిలో ఆరు చోట్ల నాకాబంధీ నిర్వ‌హిస్తున్న‌ట్టు సీఐ ల‌క్ష్మ‌ణ్ రావు మంగ‌ళ‌వారం అన్నారు. సాయంత్రం ఆరుగంట‌ల నుంచీ…

పుష్పగిరి వేణుగోపాలస్వామిని దర్శించుకున్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా జామి మండలం, అన్నమరాజుపేటలో కొలువైన శ్రీ పుష్పగిరి వేణుగోపాల స్వామి వారిని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,…

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు… దేనికోసమంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రజలకు…

నిమిషాల వ్యవధిలో పతనమైన వెండి…కారణమిదేనా?

అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు నిమిషాల వ్యవధిలోనే భారీగా పతనమవడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకెళ్తున్న వెండి ధర ఒక్కసారిగా కరెక్షన్‌కు…

మహారాష్ట్రలో సరికొత్త రాజకీయం…ఆ ఎన్నికల కోసం ఒక్కటైన బాబాయ్‌ అబ్బాయ్‌

మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటుచేసుకుని రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్నాళ్లుగానో రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగానూ విభేదాల్లో ఉన్న ‘‘పవార్’’ కుటుంబం మరోసారి ఒక్కటవుతుందా…

విజయనగరం జిల్లాలో నూతన సంవత్సరం వేడుకలపై ఆంక్షలు… నిబంధనలు ఉల్లంఘిస్తే

ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు శాంతియుతంగా, క్రమబద్ధంగా నిర్వహించుకోవాలని కోరుతూ విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పలు ఆంక్షలను విధించారు. వేడుకల పేరుతో నిబంధనలకు…

వేలాది సంవత్సరాలుగా భారత్‌ హిందూదేశమే

విజయనగరం బ్యాంక్ కాలనీలోని తోటపాలెం ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ సమీపంలో ఉన్న వాకర్స్ క్లబ్‌లో సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ…

రంగనాథుడు శ్రీరంగంలో ఎలా ఆవిర్భవించాడో తెలుసా?

శ్రీరంగం భూలోక వైకుంఠంగా ఎలా అవతరించిందో తెలుసుకుంటే భక్తుల హృదయం భక్తిరసంతో పరవశించక మానదు. సృష్టి ఆరంభంలో శ్రీమహావిష్ణువు తన అర్చావతారంగా రంగనాథస్వామిని సృష్టికర్త బ్రహ్మకు అనుగ్రహించాడు.…

🔔 Subscribe for Latest Articles