ఇక్కడ హనుమయ్య తొకకు వెన్న ఎందుకు పూస్తారో తెలుసా?

సుచీంద్రం క్షేత్రం శ్రీరామభక్త హనుమంతుని అపూర్వ మహిమను తెలియజేసే అరుదైన దివ్యస్థలం. తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తైన మహావీర హనుమ…

ఈశాన్య భారతాన్ని వణికిస్తున్న భూకంపాలు

ఈశాన్య భారతాన్ని వరుస భూకంపాలు వణికించాయి. గంటల వ్యవధిలో త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ…

సోనియాగాంధీకి అస్వస్థత

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెను ఢిల్లీలోని ప్రముఖ సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె…

పిల్లలకు ఎవరిపోలికలు ఎక్కువగా వస్తాయో తెలుసా?

పిల్లలు పుట్టిన వెంటనే “నాన్న పోలిక”, “అమ్మ పోలిక” అంటూ కుటుంబాల్లో చర్చలు మొదలవుతాయి. కానీ వైద్య నిపుణులు, జన్యు శాస్త్రవేత్తలు చెబుతున్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే……

సంక్రాంతి సెలవులు వచ్చేశాయ్‌

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు దీర్ఘ విరామం లభించింది. 2026 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా సంక్రాంతి సెలవులను ప్రకటించడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ…

పంచాంగం – 2026, జనవరి 2

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,దక్షిణాయణం, హేమంత ఋతువు ఈరోజు పుష్య మాస శుక్ల పక్ష చతుర్దశి తిథి సా.06.53 వరకూ తదుపరి పూర్ణిమ తిథి,మృగశీర్ష నక్షత్రం రా.08.04…

బీర్లు మంచినీళ్ల కంటే చౌక…ఎక్కడో తెలుసా?

బీర్లు మంచినీళ్ల కంటే చౌకగా దొరికే దేశాలు ఉన్నాయంటే వినడానికి నిజంగా ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది ఊహ కాదు, నిజం. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో బీర్…

ఆరు చోట్ల నాకా బందీ…న్యూ ఇయ‌ర్ ఆంక్ష‌లు

ఆంగ్ల సంవ‌త్స‌రం దృష్ట్యా విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిదిలో ఆరు చోట్ల నాకాబంధీ నిర్వ‌హిస్తున్న‌ట్టు సీఐ ల‌క్ష్మ‌ణ్ రావు మంగ‌ళ‌వారం అన్నారు. సాయంత్రం ఆరుగంట‌ల నుంచీ…

పుష్పగిరి వేణుగోపాలస్వామిని దర్శించుకున్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా జామి మండలం, అన్నమరాజుపేటలో కొలువైన శ్రీ పుష్పగిరి వేణుగోపాల స్వామి వారిని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,…

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు… దేనికోసమంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రజలకు…