భీష్మ పంచకవ్రతం విశిష్టత

కార్తిక మాసం ఆధ్యాత్మికతకు పరమపవిత్రమైన కాలం. ఈ మాసంలో వచ్చే భీష్మ పంచక వ్రతం భక్తులకి ఆత్మశుద్ధి, మోక్షప్రాప్తి కలిగించే అయిదు దినాల పూజా పరంపరగా ప్రసిద్ధి…

దేవపూత్తణ ఏకాదశి విశిష్టత

హిందూ ధర్మంలో ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే, కార్తీక మాసంలో వచ్చే దేవపూత్తణ (ప్రభోధిని) ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. దీనినే బోధన ఏకాదశి,…

ఏముందో తెలియదుగాని…12 మిలియన్‌ డాలర్లకు కొన్నారు

అన్నా ఇందులో ఏముంది అంటే… ఏముందని చెప్తాం… ఏం లేదా అంటే…ఏంలేదు అని కూడా చెప్పలేం. కానీ, ఇందులో ఏదో ఉంది. మనకు తెలియంది…మనకు అర్ధంగాని మర్మం…

చైనాలో సలహా ఇవ్వాలంటే… జరిమానా తప్పదు

చైనా ప్రభుత్వం డిజిటల్‌ ప్రపంచంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్‌లైన్‌లో వృత్తిపరమైన సలహాలు ఇచ్చే ఎవరైనా — వైద్యులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, ఆర్థిక నిపుణులు…

సహజవాయువు అన్వేషణ కోసం సరికొత్త నౌక

సముద్ర గర్భంలో దాగి ఉన్న సహజ వనరులను గుర్తించడంలో భారత సాంకేతిక నిపుణులు మరో అడుగు ముందుకు వేశారు. తాజాగా శాస్త్రవేత్తలు రూపొందించిన త్రిభుజాకార సీస్మిక్‌ నౌక…

దేశంలో తొలి డ్రెవర్‌లెస్‌ కారు…

భారతీయ సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక అడుగు పడింది. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISc), విప్రో, అలాగే ఆర్వీ ఇంజినీరింగ్‌ కళాశాల సంయుక్తంగా దేశంలోనే…

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం విజేత ఎవరు? ఎవరిప్లాన్‌ వర్కౌట్‌ అవుతుంది?

హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి — జూబ్లీహిల్స్‌. రాజకీయంగా కూడా ఈ ప్రాంతం ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ దృష్టి అంతా ఈ…

మొంథా తుఫాన్‌ రహస్యం: కాకినాడ తీరాన్ని దాటినా… ఖమ్మం, వరంగల్‌ జిల్లాలపై ఎందుకు విపరీత ప్రభావం?

తూర్పు గోదావరి జిల్లాలోని నరసాపురం వద్ద మొంథా తుఫాన్‌ తీరం దాటింది. సాధారణంగా తుఫాన్లు తీర ప్రాంతాలకే భారీ నష్టం కలిగిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా…

కర్మలు జ్ఞానంతో ఎలా కాలిపోతాయి..శ్రీకృష్ణుడు చెప్పిన సత్యం ఇదే

మన జీవితంలో ప్రతి క్షణం కర్మలతో నిండివుంటుంది. మనం చేసే ప్రతి పని, మాట, ఆలోచన కూడా ఒక కర్మే. కానీ ఆ కర్మలు మనల్ని బంధించకుండా…