చైనాలో భోజనంతోపాటు ఇలా డ్యాన్స్‌ కూడా ఉంటుంది

రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం ఆర్డర్‌ చేస్తే…భోజనమే వస్తుంది…మనం ఏది ఆర్డర్‌ చేస్తే దానిని సర్వర్లు తెచ్చి ఇస్తారు. అయితే, కొన్ని చోట్ల కస్టమర్లను ఆకట్టుకునేందుకు కాంప్లిమెంట్‌ పేరుతో…

ఖర్గే కీలక వ్యాఖ్యలుః కేరళలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి తీరుతుంది…

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేరళ అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చేఏడాది కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు…

ఢిల్లీలో మరోసారి క్లౌడ్‌ సీడింగ్‌…

ఢిల్లీ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని IIT కాన్పూర్ శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలో సెస్స్నా విమానం ద్వారా రెండో క్లౌడ్ సీడింగ్ ప్రయోగం విజయవంతంగా నిర్వహించబడిందని ఢిల్లీ…

ఇక్కడ బస్సులే కాదు బస్‌స్టేషన్‌ కూడా కదులుతుంది.

చైనా ఇంజనీరింగ్‌ పనితనం మరోసారి ప్రపంచానికి చాటింది. 2019లో జియామెన్‌ అనే నగరంలో సుమారు 30000 టన్నుల బరువైన బస్‌స్టేషన్‌ భవనాన్ని ఒకేచోట స్థిరంగా ఉంచకుండా… 90…

ఈ గుర్రం ఖరీదు అక్షరాల 15 కోట్ల రూపాయలు

పుష్కర్‌ అనగానే మనకు గుర్తుకు వచ్చేది పశువుల మేళ. ఈ పశుమేళాలో ఆకర్షణీయమైన ఎద్దులు, దున్నలు, ఆవులు, గేదెలు, ఒంటెలు, గుర్రాలు వంటి మేలిమి జాతికి చెందిన…

రిసార్ట్‌ వేదికగా బాధితులతో విజయ్‌ భేటీ…

టీవీకే పార్టీ అధినేత విజయ్‌ సెప్టెంబర్‌ 27న కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన…

తెలంగాణలో మళ్లీ ఆ పోరు తప్పదా?

తెలంగాణ కోసం పోరాటం చేసిన రోజులు అందరికీ గుర్తుండే ఉంటాయి. అయితే, ఇప్పుడు మరలా అటువంటి పోరాటానికి సిద్దమౌతున్నది బీఆర్ఎస్‌ పార్టీ. పదేళ్లు అధికారం తరువాత 2023…

1960లో మెరిసిన అద్భుత కట్టడం… నేటి ఇంజనీర్లకు ఆదర్శం

కాసా ఆల్బేరో… అంటే “ట్రీహౌస్”. 1960లలో ఇటలీలో రూపుదిద్దుకున్న ఓ ఘనమైన నిర్మాణ కళా నమూనా. ఆధునిక ఆర్కిటెక్చర్‌ని నూతన కోణంలోకు తీసుకెళ్లిన ధైర్యవంతమైన ప్రయోగం ఇది.…

కార్తీకమాసంలో ఏకాదశి, ద్వాదశి తిథులకు ఎందుకు అంతటి ప్రాముఖ్యత ఉంటుంది?

కార్తీకమాసంలో ఏకాదశి, ద్వాదశి తిథులు ఎందుకు శ్రీహరి సన్నిధిలో అత్యున్నతమైనవి అనడానికి ప్రధాన కారణం… ఈ మాసం దేవతల రాజుగా చెప్పబడుతున్న శ్రీమహావిష్ణువు స్వయంగా భూలోకానికి వచ్చి…

శెభాష్‌ ఆర్పీఎఫ్‌…ప్రయాగ్‌రాజ్‌ రైల్వేస్టేషన్లో సేవలపై ప్రశంసలు

దీపావళి నుంచి వరసగా సెలవులు రావడం, ఛఠ్‌పూజతో సెలవులు ముగియడంతో తిరిగి తాము పనిచేస్తున్నా నగరాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ప్రయాగ్‌రాజ్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రద్దీ భారీగా పెరగడంతో…తొక్కిసలాట…