కాలుష్యాన్ని నివారించలేం… నియంత్రించవచ్చు – పవన్ కళ్యాణ్

•పరిశ్రమలు కాలుష్య నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి•అధునాతన సాంకేతికతతో వ్యర్ధాల నిర్వహణ చేపట్టాలి•ఉత్తరాంధ్రలో అభివృద్ధితోపాటు కాలుష్యమూ పెరిగిపోయింది•పరిశ్రమల్లో 33 శాతం గ్రీన్ బెల్ట్ నిబంధనను కచ్చితంగా…

396 మంది జర్నలిస్టులు అక్రిడేషన్లు పొందెందుకు అర్హులు

విజయనగరం జిల్లా జర్నలిస్టుల అక్రిడేషన్ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్ లో జరిగింది.జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ…

అంగరంగ వైభవంగా ప్రారంభమైన హజరత్ బాబా ఖాదర్ వలి 67వ ఉరుసు మహోత్సవాలు

భారతీయ ఆధ్యాత్మిక లోకాన్ని శతకోటి సూర్య బింబాల తేజస్సుతో దేదీప్యమానం చేసిన విజయనగర ఆధ్యాత్మిక సూఫీ చక్రవర్తి హజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్ వలి…

హోమ్‌గార్డ్‌ ఉద్యోగంతో 20 కోట్ల సంపాదన.. నోరెళ్లబెడుతున్న అధికారులు

ఉత్త‌రాంద్ర ప‌రువు తీసేస్తున్నారు పోలీస్ శాఖ లోప‌ని చేస్తున్న కొంద‌రు.మొన్న న‌కిలీ ఎస్పీ,నిన్న న‌కిలీ ఎస్ఐ,నేడు శాఖ‌లోనే ప‌ని చేసే ఓ కానిస్టేబుల్‌. పోలీస్ పేరు చెప్పుకుని…

వన్యప్రాణి సంరక్షణలో కార్పోరేట్లు భాగస్వాములు కావాలి – పవన్ కళ్యాణ్

•జంతువుల సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరు స్వీకరించాలి•విశాఖ జూ పరిశీలన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు•తల్లి శ్రీమతి అంజనాదేవి గారి…

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు.

•తల్లి శ్రీమతి అంజనా దేవి గారి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…

పార్వ‌తీపురంలో చ‌దువు..హైకోర్ట్ లో కొలువు – ఏపీ బార్ కౌన్సిల్ మెంబ‌ర్‌గా రాజారామ్ పోటీ

ఎక్క‌డో మారుమూల ప్రాంతం…మావోలు స్థావ‌రంలో అక్ష‌ర జ్యోతిని అందుకుని,ఉమ్మ‌డి ఏపీ రాష్ట్ర హైకోర్ట్ లో దిగ్గ‌జ‌మైన న్యాయ‌వాదిగా 35 ఏళ్ల అనుభ‌వం పొందిన రాజారామ్ ఎం.వీ, ప్ర‌స్తుతం…

పిఠాపురం రైల్వే స్టేషన్ ను మోడల్ స్టేషన్ గా అభివృద్ధి చేయండి – పవన్ కళ్యాణ్

•రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకంలో చేర్చండి•కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కోరిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…

షాకింగ్‌న్యూస్ః మహారాష్ట్రలో విమాన ప్రమాదం…డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి

మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఆయన కన్నుమూశారు. ఈరోజు ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్‌ కావలసి…

బడ్జెట్‌పై గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతున్నది?

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే 2026 కేంద్ర బడ్జెట్‌పై ఈసారి జ్యోతిష్య వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. గ్రహాల కదలికలు, రాశి…