తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం భక్తులు ఉచిత దర్శనం కోసం 19 కంపార్డ్మెంట్లలో వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నది. ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకునేందుకు క్యూలైన్లో ఉన్నారు. కాగా, రూ. 300 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతున్నది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతున్నది. ఆదివారం రోజున స్వామివారిని 81,348 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 26, 150 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఆదివారం హుండీ ద్వారా రూ. 4 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఏకాదశి రద్దీ దృష్ట్యా భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారులను సంప్రదించాలని టీటీడీ తెలియజేస్తున్నది.
Related Posts
వాల్మీకి రామాయణంలో ఊర్మిళ పాత్రను నేటి సమాజం ఎలా అర్ధం చేసుకోవాలి
Spread the loveSpread the loveTweetరామాయణం అంటే వాల్మీకి రచించిన రామాయణమే గుర్తుకు వస్తుంది. వాల్మీకి రామాయణాన్ని ఆధారం చేసుకొని ఎందరో కవులు, రచయితలు వివిధ రకాలైన రామాయణాలు, ఉపాఖ్యానాలు,…
Spread the love
Spread the loveTweetరామాయణం అంటే వాల్మీకి రచించిన రామాయణమే గుర్తుకు వస్తుంది. వాల్మీకి రామాయణాన్ని ఆధారం చేసుకొని ఎందరో కవులు, రచయితలు వివిధ రకాలైన రామాయణాలు, ఉపాఖ్యానాలు,…
గురువారం దత్తాత్రేయుడి ఆరాధన రహస్యం
Spread the loveSpread the loveTweetగురువారం హిందూ సంప్రదాయంలో గురు గ్రహం (బృహస్పతి)కి మరియు శ్రీ దత్తాత్రేయ స్వామికి అంకితం చేయబడిన పవిత్ర రోజు. శ్రీ దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు,…
Spread the love
Spread the loveTweetగురువారం హిందూ సంప్రదాయంలో గురు గ్రహం (బృహస్పతి)కి మరియు శ్రీ దత్తాత్రేయ స్వామికి అంకితం చేయబడిన పవిత్ర రోజు. శ్రీ దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు,…
జీవితాన్ని మార్చే సుబ్రహ్మణ్య షష్టి…నియమాలు ఇవే
Spread the loveSpread the loveTweetపండుగ విశేషాలు: ఈరోజు ఆషాఢ శుక్ల పక్ష షష్ఠి నాడు స్కంద షష్ఠి (లేదా కుమార షష్ఠి) అనే పవిత్రమైన పండుగను భారతదేశంతో పాటు…
Spread the love
Spread the loveTweetపండుగ విశేషాలు: ఈరోజు ఆషాఢ శుక్ల పక్ష షష్ఠి నాడు స్కంద షష్ఠి (లేదా కుమార షష్ఠి) అనే పవిత్రమైన పండుగను భారతదేశంతో పాటు…