ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గురువారం విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంది.ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావు తో పాటు మరో ముగ్గురు సభ్యులకు దేవాదాయ శాఖ ఆలయ ఈఓ శిరీష స్వాగతం పలికారు. వనంగుడిలో గర్భగుడిలో అమ్మవారి దర్శనం అనంతరం వారికీ శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్బంగా వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
Related Posts
ఆర్జేడీ కొత్త ప్రచారం…తిప్పికొట్టిన అధికారులు
Spread the loveSpread the loveTweetఆర్జేడీ అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల లెక్కింపు కేంద్రంలోకి వెళ్తున్న ట్రక్కులను ఆపి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ ట్రక్కుల్లో నకిలీ ఈవీఎంలు (Electronic…
Spread the love
Spread the loveTweetఆర్జేడీ అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల లెక్కింపు కేంద్రంలోకి వెళ్తున్న ట్రక్కులను ఆపి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ ట్రక్కుల్లో నకిలీ ఈవీఎంలు (Electronic…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిన విజ్ఞాన భారతి ప్రతినిధులు
Spread the loveSpread the loveTweetఈరోజు ఉదయం మంగళగిరి లోని క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి, డిసెంబర్ 26-29 మధ్య తిరుపతిలో నిర్వహించనున్న భారతీయ విగ్యాన్…
Spread the love
Spread the loveTweetఈరోజు ఉదయం మంగళగిరి లోని క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి, డిసెంబర్ 26-29 మధ్య తిరుపతిలో నిర్వహించనున్న భారతీయ విగ్యాన్…
ప్రశాంతంగా సిరిమానోత్సవం
Spread the loveSpread the loveTweetఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయ,నగరం శ్రీశ్రీశ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరిగేందుకు డేగ కళ్లతో కట్టుదిట్టమైన భద్రత పోలీసశాఖ కల్పించిదని ఎస్పీ దామోదర్ సోమవారం…
Spread the love
Spread the loveTweetఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయ,నగరం శ్రీశ్రీశ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరిగేందుకు డేగ కళ్లతో కట్టుదిట్టమైన భద్రత పోలీసశాఖ కల్పించిదని ఎస్పీ దామోదర్ సోమవారం…