ఏపీ అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ గురువారం విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంది. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో కొలువైన అమ్మవారిని దర్శించుకుంది.ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ వి. జోగేశ్వరరావు తో పాటు మరో ముగ్గురు సభ్యులకు దేవాదాయ శాఖ ఆలయ ఈఓ శిరీష స్వాగతం పలికారు. వనంగుడిలో గర్భగుడిలో అమ్మవారి దర్శనం అనంతరం వారికీ శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్బంగా వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.
Related Posts
నిఖిల్ స్వయంభు షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసారు…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టాడో మనకు తెలిసిందే కదా… ఇక నెక్స్ట్ కొన్ని చిన్న సినిమాలు వచ్చినా…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టాడో మనకు తెలిసిందే కదా… ఇక నెక్స్ట్ కొన్ని చిన్న సినిమాలు వచ్చినా…
ప్రేమలో మోసపోవడానికి… ఈ దోషాలే ప్రధాన కారణం… ఇలా చేసి చూడండి
కొంతమంది తమ హృదయాన్ని అర్పించి, ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమను పంచినా కూడా చివరకు మోసం, నిర్లక్ష్యం, దూరం వంటి బాధాకరమైన అనుభవాలను ఎదుర్కొంటుంటారు. “నేను ఇచ్చిన…
కొంతమంది తమ హృదయాన్ని అర్పించి, ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమను పంచినా కూడా చివరకు మోసం, నిర్లక్ష్యం, దూరం వంటి బాధాకరమైన అనుభవాలను ఎదుర్కొంటుంటారు. “నేను ఇచ్చిన…
పవన్ కళ్యాణ్ ప్రధాని అవుతారు అంటున్న నిధి అగర్వాల్…
టాలీవుడ్ లో నిధి అగర్వాల్ తన కెరీర్ లో ఇప్పుడు చాల పీక్ స్టేజి లో ఉంది… ఒకేసారి అటు డార్లింగ్ ప్రభాస్ రాజా సాబ్ లో…
టాలీవుడ్ లో నిధి అగర్వాల్ తన కెరీర్ లో ఇప్పుడు చాల పీక్ స్టేజి లో ఉంది… ఒకేసారి అటు డార్లింగ్ ప్రభాస్ రాజా సాబ్ లో…