భారతదేశంలో ఫుడ్ ఏ స్థాయిలో సేల్స్ అవుతుందో చెప్పక్కర్లేదు. గల్లీలో ఎన్ని స్టాల్స్ ఉన్నా కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజూ వేలకోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఈ బిజినెస్ ను అడ్డం పెట్టుకొని ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఆహారాన్ని తయారు చేస్తున్నారు.. ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. ఇలాంటి వాటికి ఎవరు అనుమతులు ఇస్తున్నారు. అనుమతులు ఇస్తున్నవారు చెక్ చేయడం లేదా… ఒక్కసారి ఆలోచించండి.
Related Posts
షట్ చక్రాలలో మొదటి దశ…బాలా త్రిపురసుందరి పూజ
నవరాత్రి తొలిరోజు ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజు శక్తిమాత తొమ్మిది అవతారాల్లో మొదటిదైన శైలపుత్రి దేవిని ఆరాధించడం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. “శైలపుత్రి” అంటే పర్వతపుత్రి, అంటే…
నవరాత్రి తొలిరోజు ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజు శక్తిమాత తొమ్మిది అవతారాల్లో మొదటిదైన శైలపుత్రి దేవిని ఆరాధించడం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. “శైలపుత్రి” అంటే పర్వతపుత్రి, అంటే…
మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల జల్లు కురిపించిన టాలీవుడ్ ప్రముఖులు…
భారత రాజకీయాల్లో అద్భుతమైన దూరదృష్టి, అసాధారణ కట్టుబాటు, నిరంతర శ్రమతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల జల్లు…
భారత రాజకీయాల్లో అద్భుతమైన దూరదృష్టి, అసాధారణ కట్టుబాటు, నిరంతర శ్రమతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల జల్లు…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు.
•తల్లి శ్రీమతి అంజనా దేవి గారి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…
•తల్లి శ్రీమతి అంజనా దేవి గారి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…