భారతదేశంలో ఫుడ్ ఏ స్థాయిలో సేల్స్ అవుతుందో చెప్పక్కర్లేదు. గల్లీలో ఎన్ని స్టాల్స్ ఉన్నా కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజూ వేలకోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఈ బిజినెస్ ను అడ్డం పెట్టుకొని ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఆహారాన్ని తయారు చేస్తున్నారు.. ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. ఇలాంటి వాటికి ఎవరు అనుమతులు ఇస్తున్నారు. అనుమతులు ఇస్తున్నవారు చెక్ చేయడం లేదా… ఒక్కసారి ఆలోచించండి.
Related Posts
Nivetha Thomas And Sreeleela Speak Out About Disturbing Deep Fake Content…
Technology is always a boon to these generation kids… Yea, it’s so much helpful and does everything in minutes. But…
Technology is always a boon to these generation kids… Yea, it’s so much helpful and does everything in minutes. But…
రివ్యూః రాజాసాబ్ ఎలా ఉన్నాడంటే
ఇటీవలి కాలంలో పాన్ ఇండియా యాక్షన్, సీరియస్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్ను ఎంచుకున్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఫాంటసీ…
ఇటీవలి కాలంలో పాన్ ఇండియా యాక్షన్, సీరియస్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్ను ఎంచుకున్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఫాంటసీ…
తిరుమలలో తగ్గని రద్దీ
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కూడా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్తున్నారు. శుక్రవారం రోజున స్వామివారిని 73,581 మంది భక్తులు…
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కూడా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్తున్నారు. శుక్రవారం రోజున స్వామివారిని 73,581 మంది భక్తులు…