భారతదేశంలో ఫుడ్ ఏ స్థాయిలో సేల్స్ అవుతుందో చెప్పక్కర్లేదు. గల్లీలో ఎన్ని స్టాల్స్ ఉన్నా కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజూ వేలకోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఈ బిజినెస్ ను అడ్డం పెట్టుకొని ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఆహారాన్ని తయారు చేస్తున్నారు.. ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. ఇలాంటి వాటికి ఎవరు అనుమతులు ఇస్తున్నారు. అనుమతులు ఇస్తున్నవారు చెక్ చేయడం లేదా… ఒక్కసారి ఆలోచించండి.
Latest News, Analysis, Trending Stories in Telugu