ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు సోమవారం సందర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలను స్వీకరించి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన అశోక్గజపతి, అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక ఆశీర్వచం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష, సూపరింటిండెంట్ వైవి రమణి, ఇతర అధికారులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.
Related Posts
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
Spread the loveSpread the loveTweetముంబై మహానగర ప్రాంతానికి నూతన ఊపిరి అందించబోతున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్ట్ తొలి దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర…
Spread the love
Spread the loveTweetముంబై మహానగర ప్రాంతానికి నూతన ఊపిరి అందించబోతున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్ట్ తొలి దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర…
అందుకే పుతిన్ అంటే అక్కడ అందరికీ అభిమానం
Spread the loveSpread the loveTweetరష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రష్యా అద్యక్షుడిగా పుతిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రజలతో మమేకం కావడం,…
Spread the love
Spread the loveTweetరష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రష్యా అద్యక్షుడిగా పుతిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రజలతో మమేకం కావడం,…
నిరుద్యోగులకు టీజీఆర్టీసీ గుడ్న్యూస్
Spread the loveSpread the loveTweetఉద్యోగార్థులకు ఇది నిజంగా ఒక శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్దఎత్తున ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈసారి తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా…
Spread the love
Spread the loveTweetఉద్యోగార్థులకు ఇది నిజంగా ఒక శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్దఎత్తున ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈసారి తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా…