ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు సోమవారం సందర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలను స్వీకరించి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన అశోక్గజపతి, అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక ఆశీర్వచం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష, సూపరింటిండెంట్ వైవి రమణి, ఇతర అధికారులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.
Related Posts

శ్రీరాముడి జననంపై కేపీ ఓలి సంచలన వ్యాఖ్యలు
Spread the loveSpread the loveTweetనేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన అన్నారు…
Spread the love
Spread the loveTweetనేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన అన్నారు…

శివభక్తులకు గుడ్న్యూస్ః సోమ్నాథ్ నుంచి రుద్రాక్షను ఇలా అందుకోండి
Spread the loveSpread the loveTweetచారిత్రక నేపథ్యం – సోమనాథ మహాదేవుడి పవిత్ర ఆలయం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో అతి ప్రధానమైనదిగా చెప్పబడే సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని గిర్…
Spread the love
Spread the loveTweetచారిత్రక నేపథ్యం – సోమనాథ మహాదేవుడి పవిత్ర ఆలయం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో అతి ప్రధానమైనదిగా చెప్పబడే సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని గిర్…

దసరా కోసం తెలంగాణ బస్సులు సిద్ధం
Spread the loveSpread the loveTweetబతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ఆర్టీసీ 7,754 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ సేవలు సెప్టెంబర్ 20…
Spread the love
Spread the loveTweetబతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ఆర్టీసీ 7,754 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ సేవలు సెప్టెంబర్ 20…