ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు సోమవారం సందర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలను స్వీకరించి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన అశోక్గజపతి, అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక ఆశీర్వచం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష, సూపరింటిండెంట్ వైవి రమణి, ఇతర అధికారులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.
Related Posts
మళ్ళి సంచలన వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటి పూనమ్ కౌర్
పంజాబ్కు చెందినప్పటికీ, తెలుగుసినిమా రంగంలోనే తన కెరీర్ను నిర్మించుకున్న నటి పూనమ్ కౌర్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన…
పంజాబ్కు చెందినప్పటికీ, తెలుగుసినిమా రంగంలోనే తన కెరీర్ను నిర్మించుకున్న నటి పూనమ్ కౌర్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన…
ఒమన్పై విజయం… భారత్ నేర్చుకోవలసింది ఇదే
అబుధాబీలోని జైద్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆసియా కప్ గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఒమన్తో జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు నువ్వానేనా…
అబుధాబీలోని జైద్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆసియా కప్ గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఒమన్తో జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు నువ్వానేనా…
Ram Gopal Varma Once Again Heaps Praises On Dhurandhar Movie…
Ranveer Singh’s Dhurandhar is making everything possible with its massive collection report… It not only impressed the audience even a…
Ranveer Singh’s Dhurandhar is making everything possible with its massive collection report… It not only impressed the audience even a…