ఉత్తరాంధ్ర కల్పవల్లి,విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని గోవా రాష్ట్ర గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు సోమవారం సందర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలను స్వీకరించి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన అశోక్గజపతి, అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. పూజారులు ప్రత్యేక ఆశీర్వచం పలికి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష, సూపరింటిండెంట్ వైవి రమణి, ఇతర అధికారులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.
Related Posts

తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు సర్వం సిద్ధం
Spread the loveSpread the loveTweetఅన్నమయ్య జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో ఉన్న శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయం, ఆగస్టు 14 నుంచి 16, 2025 వరకు జరిగే పవిత్రోత్సవాలతో భక్తులను ఆహ్వానిస్తోంది.…
Spread the love
Spread the loveTweetఅన్నమయ్య జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో ఉన్న శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయం, ఆగస్టు 14 నుంచి 16, 2025 వరకు జరిగే పవిత్రోత్సవాలతో భక్తులను ఆహ్వానిస్తోంది.…

భారత్ – అమెరికా ఘర్షణః చైనాకు లాభమా?
Spread the loveSpread the loveTweetఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన తాజా ఘర్షణ అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జూన్…
Spread the love
Spread the loveTweetఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన తాజా ఘర్షణ అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జూన్…

ఆగస్టు 21నుంచి 16 రోజులపాటు శ్వేతార్కగణపతి ఉత్సవాలు
Spread the loveSpread the loveTweetకాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో బుధవారం 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కళ్యాణోత్సవ వేడుక పాత్రికేయ నిర్వహించారు.…
Spread the love
Spread the loveTweetకాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో బుధవారం 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కళ్యాణోత్సవ వేడుక పాత్రికేయ నిర్వహించారు.…